Tag: latest news
Rahul Gandhi NEET | పేపర్ లీకేజీని ఆపలేక యాప్లపై నిషేధమా?: రాహుల్ గాంధీ
నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించడంపై రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.
Trump Iran Deal | ఒప్పందం ఫైనల్ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులే: ట్రంప్
ఇరాన్తో అమెరికా కుదుర్చుకోబోయేది కేవలం ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమేనని, ఇది తుది నిర్ణయం కాదని ట్రంప్ స్పష్టం చేశారు.
Osmania Medical Ragging | ఉస్మానియా కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది సస్పెన్షన్
హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థుల ఆగడాలు బయటపడ్డాయి.
Rythu Bharosa Funds | సచివాలయంలో రేపు అనధికారిక కేబినెట్ భేటీ.. అజెండా ఇదే!
రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో, రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.
Anil Menon Mission | అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి.. జులై 14న తొలి యాత్ర
నాసా (NASA) వ్యోమగామి అనిల్ మేనన్ తన తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు.
Grok AI Pentagon | యుద్ధంలో ‘గ్రోక్’ ఏఐ సాయం.. 96 గంటల్లో 2,000 టార్గెట్లు ధ్వంసం
అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తన యుద్ధ తంత్రాల్లో సరికొత్త మార్పులు తీసుకువచ్చింది.
NEET Telegram Ban | టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ
నీట్ యూజీ (NEET-UG) పరీక్ష పేపర్ లీక్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Public School | మెస్సీ రాకపై విమర్శలా? ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Telangana Public School | ఆరుట్లలో పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. విద్యార్థులతో ఫుట్బాల్ ఆడిన సీఎం
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Godrej Security Cameras | గోద్రెజ్ కొత్త స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలు.. అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి
భారతీయ భద్రతా రంగంలో అగ్రగామిగా ఉన్న గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ (GEG), తాజాగా అత్యాధునిక వై-ఫై , 4G ఎనేబుల్డ్ నిఘా కెమెరాలను మార్కెట్లోకి…
Kishan Reddy Response | మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అక్కర్లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy )…
Adluri Challenge | హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బహిరంగ సవాల్
గురుకులాల్లో కిరాణ టెండర్లలో రూ. 2 వేల కోట్ల స్కాం జరిగిందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…