Tag: latest news

Pawan Kalyan Delhi Speech | కాక్రోచ్ జనతా పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తొస్తుంది: పవన్ కల్యాణ్

ఢిల్లీలో జరిగిన 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై కీలక…

Hyderabad Metro Phase 2 | కేటీఆర్ మాట వినే కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్-2ను అడ్డుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

Modi on US Iran Peace Deal | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన మోదీ

అమెరికా , ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Kalvakuntla Kavitha Remarks | సింగరేణి గడ్డపై త్వరలో మా జెండాను రెపరెపలాడిస్తాం: కవిత

సోమవారం ( జూన్ 15) మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధినేత కల్వకుంట్ల కవిత మాట్లాడారు.

Pawan Kalyan Sena Prasthanam | దేశ సమగ్రతే జనసేన లక్ష్యం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

దేశ రాజధానిలో 'సేన ప్రస్థానం - దేశ సమగ్రత కోసం సేనా ప్రస్థానం' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…

Oliver Tree Helicopter Crash | బ్రెజిల్‌లో విషాదం.. గగనతలంలో రెండు హెలికాప్టర్లు ఢీ.. ప్రముఖ సింగర్ మృతి

బ్రెజిల్‌లోని రియో డి జెనిరో గగనతలంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Raghava Lawrence Controversy | ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాను: రాఘవ లారెన్స్

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి.

FIFA Stadium Alcohol | ‘మందు’బాబు క్రేజీ ఐడియా.. స్టేడియంలోకి ఫోన్ కవర్‌లో మద్యం తెచ్చిన అభిమాని

ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు క్రీడాభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.

India Innovation Hub | ఇన్నోవేషన్ హబ్‌గా భారత్.. స్టార్టప్‌లతో ప్రపంచాన్ని శాసిస్తున్నాం :మోదీ

ప్రపంచ వేదికపై భారత్ తన సత్తాను చాటుతోంది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ…

Indian Sailors Attack | భారత నావికుల మృతిపై ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటు: ప్రియాంక గాంధీ

గల్ఫ్ దేశాల సమీపంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు…

Oman Indian Vessel | ఒమన్ తీరంలో చిక్కుకున్న భారత నౌక.. 14 మంది సిబ్బంది క్షేమం

ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న 'ఎంఎస్‌వీ విరాట్-1' అనే భారతీయ నౌక సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది.

Mamata Banerjee Notice | మమతా బెనర్జీకి లీగల్ నోటీసు.. పరువు నష్టం దావా హెచ్చరిక!

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ( Mamata…