Tag: telugu news

Polavaram Banakacherla Link | గోదావరి నీళ్లను ఏపీకి తాకట్టు పెడుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్

పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Temple Hundi Security | ఆలయ హుండీలకు ‘డిజిటల్’ భద్రత.. కర్ణాటక ప్రభుత్వ కొత్త నిబంధనలు

దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీ చోరీలు, నిధుల దుర్వినియోగం వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.

Airfare Price Hike | విమాన టికెట్ల అడ్డగోలు దోపిడీ.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం

విమానయాన సంస్థల టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.

Shabad Murder Case | షాబాద్‌ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడ గ్రామంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుమార్ చివరకు శవమై కనిపించాడు.

Nellore Murder Case | ఆస్తి కోసం కిరాతకం.. కుక్కల పాయిజన్ ఇంజెక్షన్‌తో బావ దారుణ హత్య

డబ్బు, ఆస్తి ఆశతో ఓ బావమరిది బావను అత్యంత కిరాతకంగా చంపేశాడు.

Delhi Car Bomb Case | ఎర్రకోట పేలుడు కేసు.. మృతుల అంత్యక్రియలకు కోర్టు అనుమతి

గత సంవత్సరం నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు బాంబు పేలుడు ఘటనలో మరణించిన 11 మంది, అలాగే ఆత్మహుతి దాడికి…

BRS Blood Donation | సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం.. బీఆర్ఎస్ నిరసనతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వినూత్న నిరసనకు దిగింది.

Dowleswaram Barrage | ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం, చారిత్రాత్మక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులను వేగవంతం చేసింది.

Singareni Bharosa Yatra | గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే భారీ బొగ్గు కుంభకోణం: కిషన్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ 'సింగరేణి భరోసా యాత్ర'లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Shabad Murder Case | షాబాద్ మర్డర్స్.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు

షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ గురించిన షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.

Bihar Bank Glitch | పింఛను కోసం వెళ్తే.. అకౌంట్‌లో రూ. 1,500 కోట్లు.. వృద్ధుడికి షాక్

పింఛను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన ఒక వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది.

Madurai Bus Accident | తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది.