అక్షరటుడే, గాంధారి: kamareddy police | జిల్లాలో పేకాట నియంత్రణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయినా కూడా ఆగడం లేదు. పేకాట రాయుళ్లు స్థావరాలు మారుస్తూ కొనసాగిస్తున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
kamareddy police | నగదు స్వాధీనం
తాజాగా.. గాంధారి మండలం నేరేల్ తండా శివారులో నిర్వహిస్తున్న ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 2,260, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Chain Snatching | బరితెగించిన చైన్ స్నాచర్లు.. మూడున్నర తులాల బంగారం గొలుసు అపహరణ!


[…] ఇది కూడా చదవండి..: kamareddy police | పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు … […]