Ashirwada Deepam Nizamabad | ఘనంగా ఆశీర్వాద దీపం.. పాల్గొన్న బీజేపీ మహిళా మోర్చా నాయకులు!

పలువురు నాయకులు మాట్లాడుతూ స్థానిక మహిళల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ashirwada Deepam Nizamabad | నిజామాబాద్ నగరంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా మోర్చా నాయకులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Ashirwada Deepam Nizamabad | ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు

ఈ ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి అనిత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, 34వ డివిజన్ కార్పొరేటర్ బంటు ప్రీతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో శైలజ, రాజేశ్వరి, జ్యోతి, వనిత, పంచారెడ్డి అనిత తదితరులు పాల్గొన్నారు.

akshara today .jpgdeepam 2

Harvard Courses in Hyderabad | డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు : సీఎం రేవంత్​

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *