నిజామాబాద్

Pocharam Srinivas Reddy | పోచారం శ్రీనివాసరెడ్డి చూపు కేసీఆర్​ వైపు.. కాంగ్రెస్​ సర్కారుపై ఘాటు విమర్శలు!

"బాన్సువాడ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, డెవలప్‌మెంట్ పనుల కోసం సీఎం, మంత్రులకు ఫోన్ చేస్తే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. కనీసం కలవడానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వంలో నా ఫోన్ కూడా ఎత్తకపోవడం విచారకరం." — పోచారం…

Lasted నిజామాబాద్

BRS Leaders Arrest | బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు.. తాడ్వాయి రైతు ధర్నాకు వెళ్లకుండా పోలీసుల చర్యలు

బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలతో పాటు కామారెడ్డి పట్టణ నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Fake Seeds | నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

ఖరీఫ్ సీజన్​ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Natyamayuri Award | చిరుప్రాయంలోనే చిరస్థాయి కీర్తి.. ‘నాట్యమయూరి” అవార్డును రెండోసారి అందుకున్న ఆర్మూర్ చిన్నారులు

కళలకు కాణాచి అయిన రవీంద్ర భారతి వేదిక మరోసారి నృత్య ఝరులతో పులకించింది. చిన్నారులు శ్రీహర్షిత, శ్రీహిత "నాట్యమయూరి" పురస్కారాన్ని రెండోసారి అందుకుని అందరి మన్ననలు పొందారు.

Junaid Ali | అంతర్జాతీయ వేదికపై జిల్లా న్యాయవాదికి అరుదైన అవకాశం

అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్​ న్యాయవాదికి అరుదైన అవకాశం లభించింది.

Kamareddy Journalists | మున్సిపాలిటీ అభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వామ్యం కావాలి

కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధిలో జర్నలిస్టులు సైతం భాగస్వామ్యం కావాలని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు.

Mallupet Accident | మల్లుపేట ప్రమాదస్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ సీపీ

సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లుపేట చౌరస్తా వద్ద సోమవారం ఉదయం రెండు కార్లు ఢీకొని పలువురు గాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని కామారెడ్డి ఇన్​ఛార్జి ఎస్పీ సాయిచైతన్య…

Urea Crisis | యూరియా కోసం రైతు ఆత్మహత్యాయత్నం..

ఖరీఫ్​ ప్రారంభమైనా యూరియా అందకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.

Congress Mandal Presidents | నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ మండలాధ్యక్షుల నియామకం

నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్​, బాల్కొండ, నిజామాబాద్​ రూరల్​, బోధన్​ నియోజకవర్గాల్లోని మండలాలకు కాంగ్రెస్​ అధ్యక్షులను అధిష్టానం నియమించింది.