Sriram Sagar Water Level | శ్రీరాంసాగర్​లో 43 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద తగ్గింది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Sriram Sagar Water Level | మహారాష్ట్ర (Maharashtra)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్​ జలశయానికి వరద తగ్గింది. జిల్లాలోనూ వానలు లేకపోవడంతో స్వల్ప ఇన్​ఫ్లో మాత్రమే వస్తోంది.

Sriram Sagar Water Level | 2,450 క్యూసెక్కుల వరద

శ్రీరాంసాగర్​ జలాశయానికి ప్రస్తుతం 2,450 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,079.40 అడుగుల (43.371 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్​ నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,013 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇన్​ఫ్లో తగ్గడంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది.

ఇది కూడా చదవండి: Vande Mataram | తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతర గీతాలాపన శుభసూచకం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *