Tag: Telangana irrigation

Sriramsagar Water Storage | ఎస్సారెస్పీకి తగ్గుతున్న వరద.. 42.116 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Sriramsagar Project Water Level | శ్రీరాంసాగర్​లో 40 టీఎంసీల నీరు.. ఆశాజనకంగా నీటిమట్టం

తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​లో ఎగువ నుంచి వరద వస్తోంది.

Irrigation Projects | ప్రాజెక్టుల భూ సేకరణకు నిధులు : మంత్రి ఉత్తమ్​

భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్ల నిధులు ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు.

Sriramsagar Project Flood | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద

శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది.

Nizamsagar Reservoir | జలకళను సంతరించుకున్న నిజాంసాగర్​ జలాశయం

ఎగువన కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి వరద వస్తోంది,

Pocharam Project | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్ట్​.. ఖరీఫ్​కు భరోసా

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్​ పొంగిపొర్లుతుంది.

SRSP Water Level | కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.

Seethamma Sagar | సీతమ్మ సాగర్​ పనులు పూర్తి చేయాలి

సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు.

Sriram Sagar Project | ఎస్సారెస్పీలో పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నాం..: మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి

ఎస్సారెస్పీలో ఇసుక పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి తెలిపారు. మంత్రులు శ్రీధర్​బాబు, వివేక్​తో కలిసి శ్రీరాంసాగర్​ ప్రాజెక్టును సందర్శించారు.

Sriram Sagar Project | శ్రీరాంసాగర్​కు ఎగువన భారీవర్షాలు.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.

SRSP Ministers Visit | రేపు ఎస్సారెస్పీకి మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​బాబు రాక

ఎస్సారెస్పీని సందర్శించేందుకు మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​ బాబు శనివారం జిల్లాకు వస్తున్నారు.

SRSP Flood Inflow | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 24 గంటల్లోనే ఐదు టీఎంసీలు చేరిక..

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.