రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యమవుతోందని ఏబీవీపీ కన్నెర్ర చేసింది. దీనిని నిరసిస్తూ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది.