Tag: BRS
Sitarama Project | బీఆర్ఎస్ కక్ష కట్టి.. సీతారామ ప్రాజెక్టును గాలికి వదిలేసింది: మంత్రి పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సరిగ్గా ఆదరించలేదనే కోపంతో, ఆ పార్టీ నేతలు అత్యంత కీలకమైన 'సీతారామ ప్రాజెక్టు'తో పాటు అనేక…
MLC Venkatram Reddy | నా కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి
తన కుమారుడు డ్రగ్స్ తీసుకున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు.
KTR Revanth Comments | 76 సార్లు ఢిల్లీ వెళ్లారు.. 76 పైసలైనా తెచ్చారా?: సీఎం రేవంత్పై కేటీఆర్ విమర్శలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Balkonda constituency | భీమ్గల్ అభివృద్ధిపై ‘రాజకీయ’ రచ్చ.. బాల్కొండ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్గల్ పట్టణ అభివృద్ధి అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
Manala Mohan Reddy | బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు : డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల
బీఆర్ఎస్ హయాంలో చేసిన పాపాలే నేడు తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారాయని కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అన్నారు.
Prashanth Reddy Detention | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం: హరీష్ రావు
నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని తన నివాసం వద్ద నిరాహార దీక్ష చేపట్టాలని భావించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్…
KTR Delhi Visit | ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలు దేరారు.
Revanth Reddy Complaint | సీఎం రేవంత్ రెడ్డిపై బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
Kannepalli Pump House | బ్యారేజీల సమస్య వస్తే రాజీనామా చేస్తాం.. ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్
కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Godavari Water | కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఉరికించి కొడతారు : కేటీఆర్
కేసీఆర్ బయటికి వచ్చి నిజాలు చెప్తే ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Polavaram Banakacherla Link | గోదావరి నీళ్లను ఏపీకి తాకట్టు పెడుతున్నారు.. రేవంత్ సర్కార్పై కవిత ఫైర్
పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Singareni Bharosa Yatra | గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే భారీ బొగ్గు కుంభకోణం: కిషన్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ 'సింగరేణి భరోసా యాత్ర'లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.