Tag: latest news
Hair Dye Side Effects | జుట్టుకు కలర్ వేస్తున్నారా? అయితే ఈ వ్యాధులను ఆహ్వానించినట్లే!
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఫ్యాషన్ కోసం లేదా తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి హెయిర్ డైలను వాడుతుంటారు.
India US Trade Deal | భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద పుకార్లు అవాస్తవం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
భారత్ , అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందంటూ వస్తున్న కథనాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు.
Polavaram Banakacherla Link | గోదావరి నీళ్లను ఏపీకి తాకట్టు పెడుతున్నారు.. రేవంత్ సర్కార్పై కవిత ఫైర్
పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Temple Hundi Security | ఆలయ హుండీలకు ‘డిజిటల్’ భద్రత.. కర్ణాటక ప్రభుత్వ కొత్త నిబంధనలు
దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీ చోరీలు, నిధుల దుర్వినియోగం వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.
Airfare Price Hike | విమాన టికెట్ల అడ్డగోలు దోపిడీ.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
విమానయాన సంస్థల టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
Shabad Murder Case | షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్కుమార్ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజ్కుమార్ చివరకు శవమై కనిపించాడు.
Nellore Murder Case | ఆస్తి కోసం కిరాతకం.. కుక్కల పాయిజన్ ఇంజెక్షన్తో బావ దారుణ హత్య
డబ్బు, ఆస్తి ఆశతో ఓ బావమరిది బావను అత్యంత కిరాతకంగా చంపేశాడు.
Delhi Car Bomb Case | ఎర్రకోట పేలుడు కేసు.. మృతుల అంత్యక్రియలకు కోర్టు అనుమతి
గత సంవత్సరం నవంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు బాంబు పేలుడు ఘటనలో మరణించిన 11 మంది, అలాగే ఆత్మహుతి దాడికి…
BRS Blood Donation | సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం.. బీఆర్ఎస్ నిరసనతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వినూత్న నిరసనకు దిగింది.
Dowleswaram Barrage | ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం, చారిత్రాత్మక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులను వేగవంతం చేసింది.
Singareni Bharosa Yatra | గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే భారీ బొగ్గు కుంభకోణం: కిషన్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ 'సింగరేణి భరోసా యాత్ర'లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
Shabad Murder Case | షాబాద్ మర్డర్స్.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు
షాబాద్లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ గురించిన షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.