shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
1539 Articles

Sriramsagar Project | ఖరీఫ్​పై ఆశలు పెంచుతున్న శ్రీరాంసాగర్

జిల్లాకు జీవనాడి అయిన శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులో నీటిమట్టం ఖరీఫ్​ సాగుకు ఆశలు పెంచుతోంది.

House Theft Case | చోరీ కేసును ఛేదించిన పోలీసులు..అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో అంతర్రాష్ట్ర నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Cyber Crime Awareness | సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు.

Illegal Charcoal Manufacturing | అక్రమంగా బొగ్గు తయారీ.. ఇద్దరు అరెస్టు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Illegal Charcoal Manufacturing |అక్రమంగా బొగ్గు తయారీపై అటవీశాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా నిజామాబాద్​ అటవీ డివిజన్​…

Tractor Trolley Accident | ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు దుర్మరణం

రహదారిపై నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని బైక్​ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Bomma Mahesh Kumar | హరీష్​రావు తమిళనాడులో క్షుద్రపూజలు చేయలేదా : పీసీసీ చీఫ్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bomma Mahesh Kumar | హరీష్​రావు (Harish Rao) తమిళనాడులో క్షుద్రపూజలు చేశారో..లేదో వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ (PCC…

Mahesh Kumar Goud | డబుల్ బెడ్ రూంల పేరుతో మోసం చేసింది కేసీఆర్​ కాదా : పీసీసీ చీఫ్​

డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్​ ప్రజలను మోసం చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు.

Stock Market Today | స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగింది. చివరికి సెన్సెక్స్ 152 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగాయి.

Kamareddy Roads | రోడ్డెక్కితే నరకం.. గుంతల రోడ్లతో జనం విలవిల..

కామారెడ్డి పట్టణంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Cyber Crime Awareness | సైబర్​ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

సైబర్​ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Bonalu Festival | బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి : పీసీసీ చీఫ్​

బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు.

Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ

బోధన్ మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త విచారణ చేపట్టింది.

Nizamabad Rural Congress | రూరల్​ను కాంగ్రెస్‌ కంచుకోటగా తీర్చిదిద్దుదాం

నిజామాబాద్ రూరల్‌ను కాంగ్రెస్‌కు కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి అన్నారు.

Interstate Theft Gang | పోలీసుల వలలో అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠా

దోపిడీ కేసుల్లో పాల్గొంటున్న ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Online Betting Arrest | ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరొకరి అరెస్ట్..: ఎస్పీ రాజేష్ చంద్ర

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని మరొక సభ్యుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.