నిజామాబాద్
Nizamabad Drone Surveillance | డ్రోన్ నిఘా.. అనుమానాస్పద ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Lasted నిజామాబాద్
Bheemgal Car Accident | భీమ్గల్ మున్సిపల్ ఛైర్పర్సన్కు తృటిలో తప్పిన ప్రమాదం
భీమ్గల్ మున్సిపల్ ఛైర్పర్సన్ బొదిరే నాగమణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.
Bail Promise Theft | బెయిల్ ఇప్పిస్తానని చెప్పి గుండ్లు దోచుకెళ్లాడు.. 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు
బెయిల్ ఇప్పిస్తానని ఇంట్లోకి దూరి మాయమాటలు చెప్పి మహిళ మెడలోని బంగారు గుండ్లను ఎత్తుకెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Mettu Samson Nizamabad Congress | కాంగ్రెస్లో ముప్పై ఏళ్ల నమ్మకానికి మిగిలింది అవమానాలేనా? నిజామాబాద్ రూరల్లో ఓ సీనియర్ నేత ప్రశ్న.. నెట్టింట వైరల్!
"నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీల్లో ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలను తిట్టిన నాయకులు నేడు అధికారంలోకి రాగానే వేదికల మీద అగ్రభాగాన కూర్చుంటుంటే, ముప్పై ఏళ్లుగా పార్టీని…
Banswada Hospital Cases | బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం: సిజేరియన్ బాలింతలకు తీవ్ర అస్వస్థత.. ముగ్గురు హైదరాబాద్ నిమ్స్కు, ఇద్దరు నిజామాబాద్కు తరలింపు!
అక్షరటుడే, వెబ్డెస్క్: Banswada Hospital Cases | కామారెడ్డి Kamareddy జిల్లా బాన్సువాడ పరిధిలోని మాతా శిశు సంరక్షణ ప్రభుత్వ ఆసుపత్రి (MCH)లో తీవ్ర కలకలం రేగింది.…
Kamareddy GGH | జీజీహెచ్లో ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం.. హతాశులైన రోగులు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది.
Nagavali Express | నాగావళి ఎక్స్ప్రెస్లో గంజాయి పట్టివేత..
నిజామాబాద్ నగరంలో భారీగా గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Dinesh Kulachari | సాగునీటిపై తక్షణమే ఇరిగేషన్ అధికారులతో సమీక్షించాలి : దినేష్ కులాచారి
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు, సాగునీటి సరఫరాపై తక్షణమే ఇరిగేషన్ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
MLA Prashanth Reddy | నా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి : ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి
వర్షాభావం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.