తెలంగాణ

delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు

ఈ వ్యవహారం వెనుక ప్రధాన నిర్వాహకులుగా లలిత్‌ సింగ్‌, కుల్దీప్‌ సింగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Lasted తెలంగాణ

IBPS Clerk Recruitment | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IBPS Clerk Recruitment | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గుడ్ న్యూస్ అందించింది.…

India Foreign Policy Conference | భారత విదేశాంగ విధానంపై జాతీయ సదస్సు..సమకాలీన సవాళ్లపై నిపుణుల విశ్లేషణ

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు భారత విదేశాంగ విధానం సాధించిన పురోగతి, రూపాంతరం చెందిన తీరుపై పూర్తిస్థాయి అవలోకనాన్ని అందించారు.

SRSP Ministers Visit | రేపు ఎస్సారెస్పీకి మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​బాబు రాక

ఎస్సారెస్పీని సందర్శించేందుకు మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​ బాబు శనివారం జిల్లాకు వస్తున్నారు.

CID Inspector Retirement | సీఐడీ ఇన్​స్పెక్టర్​ ఆంజనేయులు పదవీ విరమణ.. 42 ఏళ్ల సుదీర్ఘ సేవలకు అధికారుల సత్కారం

నేర పరిశోధన విభాగం (సీఐడీ)లో సేవలు అందించిన ఇన్​స్పెక్టర్​ ఆంజనేయులు శుక్రవారం పదవీవిరమణ చేశారు.

HYDRAA Commissioner | నాపై కావాలనే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

తనకు నెల రోజుల జైలు శిక్ష పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు.

HYDRAA Commissioner | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. పదవి నుంచి తొలగించాలంటూ ఆదేశం

కోర్టు ఉత్తర్వులు , ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు గాను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు…

Rega Kantha Rao Case | హైకోర్టును ఆశ్రయించిన రేగా కాంతారావు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rega Kantha Rao Case | పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పినపాక…

KTR Formula E Case | నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్… కేసు ఆగస్టు 25కి వాయిదా

సంచలనం సృష్టించిన ‘ఫార్ములా-ఈ కార్‌ రేసు’ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ( జులై 31 )నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.