తెలంగాణ

delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు

ఈ వ్యవహారం వెనుక ప్రధాన నిర్వాహకులుగా లలిత్‌ సింగ్‌, కుల్దీప్‌ సింగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Lasted తెలంగాణ

Rega Kantha Rao Case | పెళ్లి పేరుతో మోసం.. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు..?

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rega Kantha Rao Case | భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్‌ (Hyderabad)లోని పంజాగుట్ట…

Ration eKYC Deadline | ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్‌కార్డు ఈ-కేవైసీ గడువు పొడిగింపు

రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఉన్న గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది.

Formula E Case | ఫార్ములా-ఈ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Formula E Case | ఫార్ములా-ఈ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి…

Godavari Flood Alert | గోదావరిలోకి భారీ వరద.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Godavari Flood Alert | తెలంగాణ (Telangana)లో గత రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి.…

Peddi Sudarshan Reddy | ముగిసిన తెలంగాణ ఉద్యమ యోధుడి రాజకీయ ప్రస్థానం

ఆయన మరణంతో నర్సంపేట ప్రాంతం తనకు అందుబాటులో ఉండే నాయకుడిని కోల్పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Peddi Sudarshan Reddy | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..రాజకీయ వర్గాల్లో విషాదం

శాసనసభ్యుడిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్‌లో కీలక నేతగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

Yellampalli Project | భారీగా వరద ఉద్ధృతి..ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ

స్థానిక పరిపాలన యంత్రాంగం జారీ చేసే సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Nizamabad Turmeric Scam | పసుపు కొనుగోళ్లలో జీరో గోల్​మాల్​..రైతన్నల రక్తాన్ని పిండేస్తున్న దళారీ వ్యవస్థ..ఈ-నామ్ సాకుతో కోట్లలో దోపిడీ!

అధికారులు మాత్రం ఇది సాధారణ తనిఖీ అని, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.