Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణనిజామాబాద్

E Sakshya | పోలీస్​ వ్యవస్థను డిజిటలైజేషన్​ చేయడమే ‘ఈ–సాక్ష్య’ లక్ష్యం: డీజీపీ

పోలీస్​ వ్యవస్థలను డిజిటలైజేషన్ చేయడమే ‘ఈ–సాక్ష్య’ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్​ పేర్కొన్నారు. శాఖలో సీసీటీఎంఎస్ 2.0, ‘ఈ సాక్ష్య’ అమలుపై అన్ని జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

Shashi kiran Mottala
Last updated: June 8, 2026, 8:44 pm 8:44 pm
Shashi kiran Mottala
Share
E Sakshya |

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: E Sakshya | పోలీస్​ వ్యవస్థలను(Police Digitalization) డిజిటలైజేషన్ చేయడమే ‘ఈ–సాక్ష్య’ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)​ పేర్కొన్నారు.  సీసీటీఎంఎస్ 2.0, ‘ఈ సాక్ష్య’ అమలుపై అన్ని జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

E Sakshya | నేర సమాచారానికి సాంకేతికత జోడించి..

సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించేందుకు పోలీస్​శాఖ(Telangana Police) ముందడుగు వేస్తుందన్నారు. ఈ క్రమంలో సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా నేరాలు, నేరస్థుల సమాచారాన్ని వేగవంతంగా నమోదు చేయడం, దర్యాప్తు ప్రక్రియను డిజిటలైజ్ చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. ప్రజలకు అందించే సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంపై డీజీపీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో (Telanagana) ఈ-సాక్ష్య వ్యవస్థ ద్వారా నేర సంఘటనలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించడం(Crime Investigation), భద్రపరచడం, కోర్టు విచారణల్లో సమర్పించే విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.

సంబంధిత అధికారులు ఈ వ్యవస్థల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండి , క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వీసీలో జిల్లా నుండి అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, పీసీఆర్​ ఇన్​స్పెక్టర్​ వీరయ్య, సీఐలు, ఎస్సైలు ఐటీ కోర్ సిబ్బంది, స్టేషన్ రైటర్స్, స్టేషన్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.

stya

ఇది కూడా చదవండి: Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్​.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

TAGGED:CCTNS 2.0crime investigationDGP CV AnandDigital EvidenceE SakshyaLaw Enforcement TechnologyPolice DigitalizationTelangana Police
Previous Article Revanth Reddy BJP Criticism Revanth Reddy BJP Criticism | మోరీలు తీయడానికి మోదీ వస్తారా.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Next Article Ebola Virus Alert Ebola Virus Alert | ఎబోలా వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి : మంత్రి రాజనర్సింహ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Railway Bypass Launch
తెలంగాణ

 Railway Bypass Launch | రైల్వే బైపాస్​ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

By Shashi kiran Mottala
GGH Plastic Surgery
నిజామాబాద్

GGH Plastic Surgery | నిజామాబాద్​ జీజీహెచ్​లో తొలి ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం

By Balla Sandeep Kumar
Cyber Crime Control
తెలంగాణహైదరాబాద్

Cyber Crime Control | సైబర్​ నేరాల నియంత్రణకు సహకరించాలి : సీపీ సజ్జనార్​

By Srinivas Kolluri
Kavitha vs Jeevan Reddy
తెలంగాణ

Kavitha vs Jeevan Reddy | “బీఆర్ఎస్‌కు శాపనార్థాలు పెట్టడం మానుకో తల్లి”.. కవిత కొత్త పార్టీపై జీవన్ రెడ్డి ఫైర్!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.