Tag: Andhra Pradesh news
Tirumala Devotee Rush | తిరుమల యాత్రలో అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం ప్రకటన
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది.
Tirumala Heavy Rush | తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ.. వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం!
అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala Heavy Rush | తిరుమలలో శనివారం అనూహ్యంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా…
VIP Security Reduction | ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీఐపీల సెక్యూరిటీ తగ్గింపు
తెలంగాణలో మావోయిస్టుల ముప్పు దాదాపు తొలగిపోవడంతో 100 మందికి పైగా వీఐపీల సెక్యూరిటీని జులై 1 నుంచి తగ్గించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Janu Missing Case | జాను మిస్సింగ్ కేసు.. కుక్క మృతిపై క్లియర్ అయిన అనుమానాలు
కాకినాడ జిల్లా తునిలో దాదాపు 23 రోజులుగా కొనసాగుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
Tungabhadra Crest Gates | తుంగభద్ర 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం
తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్లను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం ఉదయం ప్రారంభించారు.
Parawada Pharma City Fire | పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
Chittoor Family Suicide | చిత్తూరులో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Lokesh Yoga Session | మంత్రి లోకేశ్తో యోగాసనాలు వేయించిన బాబా రామ్దేవ్
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి లోకేశ్ పలు ఆసనాలు వేశారు.
Temple Hundi Note | “స్వామీ.. మా అత్తను తీసుకెళ్లిపో..!” – హుండీలో దొరికిన వింత నోటు.. నెట్టింట వైరల్
సాధారణంగా గుడికి వెళ్లే భక్తులు దేవుడిని ఏమని కోరుకుంటారు? ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ప్రార్థిస్తారు.
Sai Krishna Missing Case | సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. సీఐ నాగరాజుపై కేసు నమోదు
ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసు అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజుపై కేసు నమోదు…
Prakasam District Tragedy | ప్రకాశం జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య
ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
Train Robbery Attempt | రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. కాల్పులు జరిపిన పోలీసులు
సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మహిళల నుంచి ఐదు తులాల బంగారం చోరీ చేశారు.