Tag: BJP Telangana

Yashaswini Reddy | యశస్వినీ రెడ్డిని విద్యాశాఖ మంత్రి చేయాలి : బీజేపీ చీఫ్​ రాంచందర్​రావు

సీఎం రేవంత్​రెడ్డి విద్యాశాఖ మంత్రిగా తప్పుకొని, యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్​రావు అన్నారు.

Bandi Sanjay Revanth | తెలంగాణలో జెన్-జీని మినిస్టర్​గా చేయండి : బండి సంజయ్ సవాల్​

ఇద్దరు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి, విద్యాశాఖతో పాటు మున్సిపల్ శాఖలను యువతకు చెందిన ప్రజాప్రతినిధులకు అప్పగించాలని ఆయన సూచించారు.

BJYM District President | కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం..

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని..బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్​ పేర్కొన్నారు.

Fee Reimbursement Dues | ఫీజు బకాయిలపై బీజేపీ పోరుబాట

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిల కోసం ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు తెలిపారు.

Dhanpal Surya Narayana | కాక్రోజ్.. దేశ ద్రోహుల పార్టీ : ఎమ్మెల్యే ధన్​పాల్​

సీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహానికి పాల్పడినట్టేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు.

Armoor Tension | ఆర్మూర్​లో హైటెన్షన్​.. సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత

ఆర్మూర్​లో సోమవారం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్లు.. ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Vamsi Goud | బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా రత్నగారి వంశీ గౌడ్​

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా రత్నగారి వంశీగౌడ్​ ఎన్నికయ్యారు.

Dhanpal Suryanarayana | అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హౌస్ అరెస్ట్

నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు.

MLA Rakesh Reddy | ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్​ నాయకుల మెడళ్లోంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లాలని సూచన

కాంగ్రెస్​ నాయకుల మెడలోని బంగారు గొలుసులు ఎత్తుకెళ్లాలని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Dinesh kulachari | పీసీసీ చీఫ్​, ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తాం : దినేష్​ కులాచారి

ఆర్మూర్​ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి ఇంటిని ముట్టడిస్తే తామూ సైతం పీసీసీ చీఫ్​, కాంగ్రెస్​ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని…

Nizamabad Irrigation Issues | 18 ఏళ్లుగా ఇందూరును ఎడారిగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు : దినేష్​ కులాచారి

ఇందూరును 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మార్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి ఆరోపించారు.

Induru Ranabheri | బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్​ప్లాప్​ షో..: బొబ్బిలి రామకృష్ణ

బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్​ప్లాప్​ షోగా నిలిచిందని కాంగ్రెస్​ నిజామాబాద్​ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు.