Tag: Chandrababu Naidu

Pawan Kalyan Health | ముంబయిలో పవన్‌ కల్యాణ్‌కు భుజం ఆపరేషన్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు

ముంబయిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

కుప్పంలో సరికొత్త ఈవీ ప్లాంట్ గ్రీన్ సిటీ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వంతో ఈమోటరాడ్ ఒప్పందం

భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఈమోటరాడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో సరికొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. కుప్పం…

Amaravati Farmers | అమరావతి రైతులకు తీపి కబురు..

అమరావతి ప్రాంత రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.

AP Bhavan Delhi | త్వరలో ఏపీ భవన్ శంకుస్థాపన.. నిర్మాణానికి రూ. 105 కోట్ల కేటాయింపు

దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది.

VB-G RAM-G Scheme | తిరుపతి వేదికగా ‘VB-G RAM-G’ ప్రారంభం

గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘VB-G RAM-G’ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

Andhra Pradesh | ఏపీని గంజాయి హబ్​గా మార్చారు : సీఎం చంద్రబాబు

గత ఐదేళ్లలో ఏపీ గంజాయి హబ్‌గా మారిందని, విద్వేషాలు పెరిగాయని సీఎం చంద్రబాబు విమర్శించారు.

YS Jagan | రాష్ట్రంలో రెడ్​ బుక్​ రాజ్యాంగం: వైఎస్​ జగన్​

ఏపీలో రెడ్​బుక్​ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్​ ఆరోపించారు. తాడెపల్లిగూడెంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Pawan Kalyan Caste Remarks | క్రిమినల్​కు కులం అంటగడతారా.. పవన్​ ఆగ్రహం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదన్నారు.

Tungabhadra Dam Gates | ‘తుంగభద్ర’ సమస్యల పరిష్కారానికి కృషి : సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణ ద్వారా లక్షలాది మంది రైతుల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Tungabhadra Crest Gates | తుంగభద్ర 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం

తుంగభద్ర డ్యామ్​ కొత్త గేట్లను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం ఉదయం ప్రారంభించారు.

Lokesh Yoga Session | మంత్రి లోకేశ్‌తో యోగాసనాలు వేయించిన బాబా రామ్‌దేవ్

విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి లోకేశ్​ పలు ఆసనాలు వేశారు.

Yoga Andhra Event | అమరావతి వేదికగా ‘యోగాంధ్ర’.. చంద్రబాబు విజన్‌ను ప్రశంసించిన బాబా రాందేవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించింది.