Tag: CM Revanth Reddy
Lashkar Bonalu | లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Revanth Reddy Complaint | సీఎం రేవంత్ రెడ్డిపై బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
Nizamabad MLA | పేదల ఆరోగ్యానికి పెద్దపీట: ఎమ్మెల్యే ధన్పాల్
నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Revanth Reddy Leadership | రేవంత్ రెడ్డే తెలంగాణకు సరైన నాయకుడు : ధర్మపురి సంజయ్
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Revanth Reddy Leadership | రాష్ట్రానికి రేవంత్రెడ్డి (CM Revanth reddy) సరైన నాయకుడని మాజీ మేయర్, మున్నూరు కాపు…
Munnuru Kapu Elections | బ్యాలెట్ పద్ధతిలో మున్నూరు కాపు కమిటీ ఎన్నికలు నిర్వహిస్తాం
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య తెలిపారు.
Kaleshwaram Water Release | గోదావరి జలాలు వృథా అవుతున్నా రైతుల గోస పట్టదా : ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి
రాష్ట్రంలో రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టట్లేదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vikas Eye Surgery | సీఎం గారు.. వికాస్ కళ్లల్లో వెలుగులు నింపరూ..?
రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ అమలు కోసం ఆ అంధ బాలుడు ఎదురుచూస్తున్నాడు.
Nagesh Reddy Warning | పీసీసీ చీఫ్పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు..: డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి
రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని.. అనవసరంగా పీసీసీ చీఫ్పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి అన్నారు.
Shabbir Ali | కామారెడ్డి ప్రభుత్వ బాలుర పాఠశాలను రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దుతాం
కామారెడ్డి ప్రభుత్వ బాలుర పాఠశాలను రాష్ట్రంలోనే మోడల్ పాఠశాలగా తీర్చిద్దుతామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు.
Rythu Bharosa Funds | నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా
వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.
Indiramma Bus Yatra | తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర’.. సీఎంను కలిసిన ప్రతినిధులు..
తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.
Former MLA Jeevan Reddy | ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. ‘ఆర్మూర్ మంగళం శీను’ అంటూ కామెంట్స్
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్మూర్ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన…