Tag: crime news
Assam Drug Destruction | రూ.472 కోట్ల డ్రగ్స్ ధ్వంసం..
అసోం రాష్ట్రంలో మాదకద్రవ్యాల ముప్పును రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది.
Shabad Murder Case | షాబాద్లో ఆరుగురి హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు?
రంగారెడ్డి జిల్లా షాబాద్లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో దర్యాప్తు వేగవంతమైంది.
Kamareddy Mystery | చిక్కుముడి వీడని మృతదేహాల మిస్టరీ..! ముందుకు సాగని పోలీసుల విచారణ
కామారెడ్డి పట్టణంలో గుర్తు తెలియని మృతదేహాల మిస్టరీ అంతుచిక్కకుండా మారింది. ఐదు నెలలు గడిచినా కేసు కొలిక్కి రాలేదు.
Shabad Murders Case | షాబాద్ హత్యల కేసు.. ఎస్సై, సీఐల సస్పెన్షన్
షాబాద్ హత్యల కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. పోక్సో కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారు.
Tata Sumo Robbery | టాటా సుమోలో వచ్చి దోపిడీ దొంగల హల్చల్.. భయాందోళనలో ప్రజలు..
నిజామాబాద్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు, మెడికల్ షాప్ దోపిడీకి పాల్పడడం సంచలనంగా మారింది.
Nizamabad Chain Snatching | నగరంలో చైన్ స్నాచింగ్.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ
నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు.
Rangareddy Murders | ఘోరం.. కక్షతో ఆరుగురి దారుణ హత్య.. బాధితులు పొక్సో కేసు కుటుంబం!
అక్షరటుడే, వెబ్డెస్క్: Rangareddy Murders | రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. పోక్సో POCSO కేసు నమోదు చేశారన్న కక్షతో…
DSP Bheem Reddy | డీఎస్పీ భీంరెడ్డి డైరీలో కొత్త వివరాలు.. టాలీవుడ్ హీరో పేరు వెలుగులోకి?
ఆ డైరీలో ఓ టాలీవుడ్ హీరో పేరు నమోదు అయి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ నటుడికి రూ.3 కోట్ల మేర అప్పు ఇచ్చినట్లు…
LIC Retired Employee | రూ.3.5 కోట్లతో ఎల్ఐసీ రిటైర్డ్ ఉద్యోగి పరార్.. ఆందోళనలో ఏజెంట్లు
సుమారు రూ. 3.50 కోట్లతో ఓ ఎల్ఐసి రిటైర్డ్ ఉద్యోగి పరారయ్యాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది.
Hyderabad Couple Missing | స్విట్జర్లాండ్లో హైదరాబాద్ జంట అదృశ్యం!
స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన హైదరాబాద్ దంపతులు అదృశ్యం అయ్యారు. దీంతో వారి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Police Duty Meet | విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరం : సీపీ సాయిచైతన్య
విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరమని సీపీ సాయిచైతన్య అన్నారు.
Madnoor police | డబ్బు సంపాదించాలని దురాశ.. ఆరేళ్ల బాలిక కిడ్నాప్
డబ్బు సంపాదించాలనే దురాశతో ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అయితే ఆ కుటుంబానికి పరిచయస్తుడే ఈ కిడ్నాప్కు పాల్పడడంతో బాధితులు నివ్వెరపోయారు.