Tag: farmer welfare
Land Acquisition | జాప్యం లేకుండా భూసేకరణ చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిధిలో చేపడుతున్న పనులకు భూసేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్…
Bhatti Vikramarka | మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.
Rythu Bharosa Scheme | నేడు రైతు ఆశీర్వాద సభ.. రూ.వెయ్యి కోట్లు విడుదల చేయనున్న సీఎం
ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.
Amaravati Farmers | అమరావతి రైతులకు తీపి కబురు..
అమరావతి ప్రాంత రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.
Rythu Bharosa Funds | 6 ఎకరాల వరకు రైతు భరోసా జమ
ప్రభుత్వం ఆరు ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా జమ చేసింది. శనివారం రూ.545 కోట్లను విడుదల చేసింది.
Vemula Prashanth Reddy | రైతు ‘ఆశీర్వాద సభ’ కాదు.. అది శాపనార్థాల సభ..: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి,…
Rythu Bharosa Funds | రైతు భరోసా నిధులు విడుదల..
హైదరాబాద్ నగరంలోని శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర…
Rythu Bharosa | 9 రోజుల్లో ‘రైతు భరోసా’ పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం
రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Rythu Bharosa Funds | నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా
వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.
Rythu Bharosa Funds | కర్షకుల ఖాతాల్లోకి వర్షాకాలం రైతు భరోసా నిధులు.. ముహూర్తం రేపే!
రైతు భరోసాతో పాటు నాణ్యమైన విత్తనాల సరఫరా, ఎరువుల అందుబాటు, సాగునీటి సౌకర్యాల కల్పన వంటి చర్యలు కూడా చేపడుతోంది.
Rythu Bharosa | మధిర రైతు సభ రద్దు.. హైదరాబాద్ వేదికగా కొత్త షెడ్యూల్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన 'రైతు ఆశీర్వాద సభ'ను ప్రభుత్వం రద్దు చేసింది.
Ponnam Prabhakar | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొన్నం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి నాగలి దున్ని, విత్తనాలు చల్లి వ్యవసాయ…