Tag: farmer welfare

Land Acquisition | జాప్యం లేకుండా భూసేకరణ చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిధిలో చేపడుతున్న పనులకు భూసేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్…

Bhatti Vikramarka | మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన

రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.

Rythu Bharosa Scheme | నేడు రైతు ఆశీర్వాద సభ.. రూ.వెయ్యి కోట్లు విడుదల చేయనున్న సీఎం

ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్​రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.

Amaravati Farmers | అమరావతి రైతులకు తీపి కబురు..

అమరావతి ప్రాంత రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.

Rythu Bharosa Funds | 6 ఎకరాల వరకు రైతు భరోసా జమ

ప్రభుత్వం ఆరు ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా జమ చేసింది. శనివారం రూ.545 కోట్లను విడుదల చేసింది.

Vemula Prashanth Reddy | రైతు ‘ఆశీర్వాద సభ’ కాదు.. అది శాపనార్థాల సభ..: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

​రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి,…

Rythu Bharosa Funds | రైతు భరోసా నిధులు విడుదల..

హైదరాబాద్​ నగరంలోని శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర…

Rythu Bharosa | 9 రోజుల్లో ‘రైతు భరోసా’ పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం

రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

Rythu Bharosa Funds | నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా

వానాకాలం సీజన్​కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్​రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.

Rythu Bharosa Funds | కర్షకుల ఖాతాల్లోకి వర్షాకాలం రైతు భరోసా నిధులు.. ముహూర్తం రేపే!

రైతు భరోసాతో పాటు నాణ్యమైన విత్తనాల సరఫరా, ఎరువుల అందుబాటు, సాగునీటి సౌకర్యాల కల్పన వంటి చర్యలు కూడా చేపడుతోంది.

Rythu Bharosa | మధిర రైతు సభ రద్దు.. హైదరాబాద్ వేదికగా కొత్త షెడ్యూల్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన 'రైతు ఆశీర్వాద సభ'ను ప్రభుత్వం రద్దు చేసింది.

Ponnam Prabhakar | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొన్నం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి నాగలి దున్ని, విత్తనాలు చల్లి వ్యవసాయ…