Tag: Khammam news

Ganja Smuggling | ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

జిల్లాలోని కల్లూరు పట్టణ శివారులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

Sitarama Project | బీఆర్ఎస్ కక్ష కట్టి.. సీతారామ ప్రాజెక్టును గాలికి వదిలేసింది: మంత్రి పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సరిగ్గా ఆదరించలేదనే కోపంతో, ఆ పార్టీ నేతలు అత్యంత కీలకమైన 'సీతారామ ప్రాజెక్టు'తో పాటు అనేక…

Bhatti Vikramarka | మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన

రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.

Revanth Reddy | భద్రాచలం రాముడి సాక్షిగా ఆన.. 2029లో 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ జెండా : సీఎం రేవంత్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేదని, రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తమనే ఆశీర్వదిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా…

Rythu Bharosa Scheme | నేడు రైతు ఆశీర్వాద సభ.. రూ.వెయ్యి కోట్లు విడుదల చేయనున్న సీఎం

ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్​రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.

Sand Smuggling | ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణా.. నలుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ముఠాను వైరా పోలీసులు పట్టుకున్నారు.

Panchayat Secretary Bribery | ఇంటి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం భానాపురం పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్‌ ఏసీబీకి చిక్కాడు.

Bakery Fire Accident | బేకరీలో అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం

కొమురంభీమ్​ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో అగ్ని ప్రమాదం జరిగింది. బేకరీలో షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి.

Khammam Tragedy | పిల్లలకు ఎలుకల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, ఓ మహిళ తాను సైతం ఆత్మహత్యకు యత్నించింది.

Khammam Theft | ఖమ్మంలో భారీ చోరీ.. రూ.2 కోట్ల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు

ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్​ షోరూం సోనోవిజన్​లో బుధవారం అర్ధరాత్రి దొంగలు రూ.2 కోట్ల విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లారు.

Bhatti Vikramarka | విద్యపై ఖర్చు.. భవిష్యత్​ తరాలకు పెట్టుబడి : భట్టి విక్రమార్క

విద్యపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్​ తరాలకు పెట్టుబడి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​ అన్నారు.

Land Pattas | అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తాం: మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Pattas | ధరణి కష్టాలు తొలగించి, అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) అన్నారు.…