Tag: latest news

Nirmal Purja Avalanche | ప్రముఖ పర్వతారోహికుడు నిర్మల్ పుర్జా మృతి

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతం వద్ద సంభవించిన భారీ హిమపాతంలో ప్రముఖ పర్వతారోహికుడు నిర్మల్ పుర్జా…

Hyderabad Metro Organ Transport| అత్యవసర వైద్యం కోసం.. ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ మెట్రో

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణం పోసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది.

West Bengal Terror Plot | బెంగాల్‌లో భారీ ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్

పశ్చిమ బెంగాల్‌లో భారీ ఉగ్ర కుట్రను ఆ రాష్ట్ర పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) భగ్నం చేసింది.

E20 Fuel Issue | ఈ20 మిశ్రమ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి: కేజ్రీవాల్‌ డిమాండ్

పెట్రోల్‌ బంకుల్లో ఈ20 ఇంధనం లేదా స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఏది కావాలనేది ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు కల్పించాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్…

KTR Gen Z Protest | జెన్ జీ యువత పోరాటంతో కేంద్రం దిగివచ్చింది: కేటీఆర్

దేశంలో యువతరం కదం తొక్కిందని, మునుపెన్నడూ లేని విధమైన కొత్త తరహాలో జెన్ జీ యువత ఢిల్లీ వీధుల్లో చేపట్టిన ఆందోళన దెబ్బకు ప్రధాని…

Odonil Car Freshener| ఓడొనిల్ కార్ ఫ్రెషనర్ మార్కెట్లోకి ఎంట్రీ.. ‘ఓషన్ బ్రీజ్’, ‘రూబీ మిస్ట్’ లాంచ్!

ఇళ్లలో సువాసనలు వెదజల్లడంలో దశాబ్దాలుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఎయిర్-ఫ్రెషనర్ బ్రాండ్ 'ఓడొనిల్' (Odonil).. తాజాగా 'ఓడొనిల్ కార్ ఫ్రెషనర్' ప్రీమియం శ్రేణిని మార్కెట్లోకి…

GCCX Hyderabad | హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన జీసీసీఎక్స్ 2026 సదస్సు..

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వేదికగా 'జీసీసీఎక్స్ హైదరాబాద్ 2026' (GCCX Hyderabad 2026) సదస్సు అత్యంత వైభవంగా ముగిసింది.

Wonder Cement EV | వండర్ సిమెంట్ భారీ ఎలక్ట్రిక్ ఫ్లీట్ విస్తరణ.. 250 హెవీ-డ్యూటీ ఈవీ ట్రక్కుల మోహరింపు

లాజిస్టిక్స్ రంగంలో హరిత ఇంధన వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా వండర్ సిమెంట్ కీలక అడుగు వేసింది.

Akshaya Thanga Maligai | తమిళనాడు టార్గెట్‌గా కళ్యాణ్ జ్యూవెలర్స్ కొత్త బ్రాండ్.. ‘అక్షయ తంగ మాలిగై’ ఆవిష్కరణ

ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యూవెలర్స్ తన తొలి ప్రాంతీయ జ్యువెలరీ బ్రాండ్ అయిన 'అక్షయ తంగ మాలిగై' (ATM) పేరును, లోగోను అధికారికంగా…

Ankit Sharma Murder | ఐబీ అధికారి హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు తాహిర్ హుస్సేన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

Rashmika Injury | షూటింగ్ సెట్‌లో నటి రష్మిక మందన్నకు గాయాలు

ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న షూటింగ్ సెట్‌లో గాయపడ్డారు.

HYDRAA Commissioner | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. పదవి నుంచి తొలగించాలంటూ ఆదేశం

కోర్టు ఉత్తర్వులు , ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు గాను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై…