Tag: latest news
Kids Water Intake | చల్లగా ఉందని పిల్లలు నీళ్లు తక్కువ తాగుతున్నారా? నిపుణుల కీలక హెచ్చరిక
మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో చాలామంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు
Kanwar Yatra | కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన పికప్ వాహనం
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ వేదికగా సాగుతున్న కన్వర్ యాత్రలో రెండు భిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
Uttarakhand Eve Teasing | ఈవ్టీజర్లకు వెరైటీ శిక్ష.. ముఖానికి ఇంక్ పూసి, దురద ఆకులతో దేహశుద్ధి
ఉత్తరాఖండ్లో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీలకు గ్రామస్తులు గట్టిగా బుద్ధి చెప్పారు.
KTR Rahul Letter | ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ వ్యాఖ్యల దుమారం.. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటు లేఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇంజినీర్లు, అధ్యాపకులను "క్రిమినల్ వేస్ట్" అని సంబోధించడంపై రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
Bonalu Festival Funds | ఉత్సవాల నిర్వహణకు బిచ్చమెత్తుకునే దుస్థితి: బండి సంజయ్
రాష్ట్రంలో హిందూ పండుగలు, ఉత్సవాల నిర్వహణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, నిధుల కోసం హిందువులు బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొందని కేంద్ర…
Assam Flood Hero | అస్సాం వరదల్లో సాహసం.. 2 వేల మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో
అస్సాం వరదల్లో చిక్కున్న పలువురిని ఓ యువకుడు తన ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడాడు.
Cauvery Water Dispute | కావేరీ నదీ జలాల వివాదం..అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కర్ణాటక ప్రభుత్వం
కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తే చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారు: రాహుల్ గాంధీ
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jaish Terror Plot | జంతర్మంతర్ ఆందోళనల్లో ఉగ్రకుట్ర.. హమీమ్ మోండల్ అరెస్ట్
పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న హమీమ్ మోండల్ అనే వ్యక్తిని, అతడికి సహకరించిన యువతిని బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకొని…
Indian Navy DSC A24 | భారత నౌకాదళంలోకి ‘DSC A24’ డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్
భారత నౌకాదళం (Indian Navy) స్వదేశీ రక్షణ రంగంలో మరో మైలురాయిని సాధించింది.
Ayodhya Bomb Note | మెడికల్ కాలేజీలో బాంబు తయారీ నోట్ లభ్యం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రాజర్షి దశరథ్ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి మెడికల్ కాలేజీలో బాంబు తయారీ విధానానికి సంబంధించిన నోట్ లభించడం తీవ్ర కలకలం రేపింది.
Nasha Mukt Yuva | మాదకద్రవ్య రహిత దేశమే లక్ష్యంగా..ఆగస్టు 2న నషా ముక్త యువ అభియాన్ కార్యక్రమం
మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'మై భారత్' (MY Bharat) తెలంగాణ…