Tag: Revanth Reddy
Nagarjuna Sagar Varuna Yagam | నాగార్జునసాగర్లో సోమవారం వరుణయాగం..పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్
మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.
Revanth Reddy Mulugu Visit | ములుగులో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష
ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.
Varuna Yagam Telangana | వర్షాల కోసం వరుయాగం నిర్వహించనున్న సీఎం
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని ఈనెల 10న వరుణయాగం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్
క్షుద్ర పూజల అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి బహిరంగంగా వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం: కేటీఆర్
అక్షరటుడే, వెబ్డెస్క్: KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ…
Telangana New Ration Cards | తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరో తీపి కబురు అందించింది.
Revanth Reddy Sergio Gor | తెలంగాణ విద్యార్థుల కోసం అమెరికా వీసాలు పెంచాలి : యూఎస్ రాయబారితో సీఎం రేవంత్
తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్లు,…
Tummidihetti Barrage | కేంద్ర జల్శక్తి మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై కీలక చర్చ
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Santosh Nagar Steel Bridge | ప్రారంభానికి సిద్ధంగా స్టీల్ బ్రిడ్జి.. తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
RS Praveen Kumar | క్షుద్ర రాజకీయానికి తెరలేపిన కాంగ్రెస్ : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
క్షుద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయానికి తెరలేపారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
MP Arvind | విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్న సీఎం : ఎంపీ అర్వింద్
సీఎం రేవంత్రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్ నాశనం చేసేలా మాట్లాడుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
HYDRAA | హైడ్రా ప్రజలను వేధించే సంస్థ : ఎంపీ ఈటల రాజేందర్
హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.