Tag: Revanth Reddy

Nagarjuna Sagar Varuna Yagam | నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణయాగం..పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌

మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Revanth Reddy Mulugu Visit | ములుగులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.

Varuna Yagam Telangana | వర్షాల కోసం వరుయాగం నిర్వహించనున్న సీఎం

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని ఈనెల 10న వరుణయాగం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్

క్షుద్ర పూజల అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి బహిరంగంగా వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం: కేటీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ…

Telangana New Ration Cards | తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరో తీపి కబురు అందించింది.

Revanth Reddy Sergio Gor | తెలంగాణ విద్యార్థుల కోసం అమెరికా వీసాలు పెంచాలి : యూఎస్​ రాయబారితో సీఎం రేవంత్​

తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, స్టార్టప్‌లు,…

Tummidihetti Barrage | కేంద్ర జల్‌శక్తి మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై కీలక చర్చ

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Santosh Nagar Steel Bridge |  ప్రారంభానికి సిద్ధంగా స్టీల్​ బ్రిడ్జి.. తప్పనున్న ట్రాఫిక్​ కష్టాలు

హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి. రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన సంతోష్​ నగర్​ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

RS Praveen Kumar | క్షుద్ర రాజకీయానికి తెరలేపిన కాంగ్రెస్​ : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

క్షుద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయానికి తెరలేపారని బీఆర్​ఎస్​ ప్రధాన కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు.

MP Arvind | విద్యార్థుల భవిష్యత్​ నాశనం చేస్తున్న సీఎం : ఎంపీ అర్వింద్​

సీఎం రేవంత్​రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్​ నాశనం చేసేలా మాట్లాడుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు.

HYDRAA | హైడ్రా ప్రజలను వేధించే సంస్థ : ఎంపీ ఈటల రాజేందర్​

హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.