Tag: telangana development

Revanth Reddy Mulugu Visit | ములుగులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.

Sriram Sagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకునేనా..!?

ఉత్తర తెలంగాణకు జీవనాడి అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా శోభ సంతరించుకోనుంది.

Disha Meeting | వాడీవేడిగా ‘దిశ’ సమావేశం.. పలు శాఖల అధికారులపై ఎంపీ, ఎమ్మెల్సీ ఆగ్రహం

కామారెడ్డి పట్టణంలో మూణ్నెళ్లకొకసారి నిర్వహించే దిశ సమావేశం వాడీవేడిగా సాగింది.

Bridge Approach Roads | అసంపూర్తి వంతెనకు నిధుల మంజూరుపై హర్షం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bridge Approach Roads | కామారెడ్డి(Kamareddy)–మెదక్​(Medak) జిల్లాలను అనుసంధానిస్తూ నిర్మించిన వంతెన త్వరలో వినియోగంలోకి రానుంది. గతంలో నిర్మించిన ఈ వంతెనకు రెండువైపులా…

Ponguleti Development Works | అభివృద్ది పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పొంగులేటి

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

Telangana Employees Insurance | మీ సోదరుడు సీఎంగా ఉన్నాడు.. రాష్ట్రాన్ని నంబర్​ 1 గా నిలబెడదాం ఉద్యోగులకు రేవంత్​ పిలుపు

సింగరేణి కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కోటి రూపాయల బీమా కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించినప్పుడు నమ్మకం కుదరలేదు. కానీ సాధ్యమని నిరూపించారు.

Lake Restoration | మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌ పనులు ప్రారంభించిన హైడ్రా

హైదరాబాద్​ నగరంలో మరో నాలుగు చెరువుల పునరుద్ధణ పనులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ప్రారంభించారు.

Revanth Reddy Nalgonda | నల్గొండకు 28న సీఎం రేవంత్.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు

ఈ నెల (జూన్) 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.

MP Arvind | ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి.. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు

ఎంపీ ధర్మపురి అర్వింద్ ​కృషి ఫలించింది. జగిత్యాల పట్టణానికి బైపాస్​ రోడ్డు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆమోదం తెలిపారు.

Crematorium Development | హౌజింగ్ బోర్డు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి తొలగిన అడ్డంకులు

పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి అడ్డంకులు తొలిగాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Revanth Reddy Warning | ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే వీపులు సున్నం చేస్తాం : సీఎం వార్నింగ్​

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వీపులు సున్నం చేస్తానని సీఎం హెచ్చరించారు. ఎవరు అడ్డు పడినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానన్నారు.

Kishan Reddy Response | మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అక్కర్లేదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy )…