Tag: Water Resources

Srisailam Power Generation | శ్రీశైలంలో విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం

శ్రీశైలం ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Sriram Sagar Project | ఎస్సారెస్పీలో పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నాం..: మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి

ఎస్సారెస్పీలో ఇసుక పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి తెలిపారు. మంత్రులు శ్రీధర్​బాబు, వివేక్​తో కలిసి శ్రీరాంసాగర్​ ప్రాజెక్టును సందర్శించారు.

Sriram Sagar Project | శ్రీరాంసాగర్​కు ఎగువన భారీవర్షాలు.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.

Sriram Sagar Flood | శ్రీరామ్​సాగర్​కు జలకళ.. పెరుగుతోన్న వరద

రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది.

Jurala Project Flood | జూరాల గేట్లు ఎత్తివేత.. శ్రీశైలానికి పెరుగుతున్న నీటి ప్రవాహం!

తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Jurala Project Flood | కృష్ణమ్మ పరుగులు.. జూరాలకు పోటెత్తిన వరద

జూరాల ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Godavari Water Levels | దిగువన గోదావరికి జలకళ.. ఎగువన వెలవెల

గోదావరి నది ఎగువన వెలవెలబోతోంది. మరోవైపు దిగువన కాళేశ్వరం వద్ద మాత్రం కళకళలాడుతోంది.

Tungabhadra Dam Gates | ‘తుంగభద్ర’ సమస్యల పరిష్కారానికి కృషి : సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణ ద్వారా లక్షలాది మంది రైతుల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Irrigation Encroachments | ఇరిగేషన్​ స్థలాల్లో ఆక్రమణలు.. చోద్యం చూస్తున్న అధికారులు..

గాంధారి మండలంలో ఇరిగేషన్​ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్రమార్కులు కొన్నేళ్లుగా నీటిపారుదల శాఖ భూములను లక్ష్యంగా చేసుకున్నారు.

Jakora Chandur Lift Irrigation | జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు.