Tag: YSRCP

ED Raids Hyderabad | హైదరాబాద్​లో ఈడీ సోదాల కలకలం

ఈడీ అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్, విశాఖపట్నంలో సోదాలు చేపట్టారు.

Bhogapuram Airport | పని మాది.. ప్రచారం మాత్రం టీడీపీది : వైఎస్ జగన్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం , అభివృద్ధి పనులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Jogi Ramesh Allegations | నన్ను చంపాలని చూశారు.. మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు ఆరోపణలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jogi Ramesh Allegations | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్​ నాయకుడు జోగి రమేశ్​పై ఆయన కోడలు సంచలన ఆరోపణలు…

Chandrababu Warning | వైసీపీ గొడ్డలి పార్టీ విష వృక్షం లాంటిది: సీఎం చంద్రబాబు

వైసీపీ నాయకులతో కలిసి వేదికలు పంచుకోవడంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Devineni Avinash | ఎలా పాలించాలో జగన్‌ను చూసి నేర్చుకోండి: దేవినేని అవినాశ్

విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు.

Ambati Rambabu Case | మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Jagan Chandrababu Allegations | రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబు సిండికేట్​ : వైఎస్​ జగన్​

భీమ‌వ‌రం ఆక్వా రైతుల స‌భ‌లో జగన్​ మాట్లాడారు. ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Mudragada Padmanabham | ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.

Andhra Pradesh | ఏపీని గంజాయి హబ్​గా మార్చారు : సీఎం చంద్రబాబు

గత ఐదేళ్లలో ఏపీ గంజాయి హబ్‌గా మారిందని, విద్వేషాలు పెరిగాయని సీఎం చంద్రబాబు విమర్శించారు.

Amaravati YSRCP Tour | రాజధానిలో ‘రౌడీల’ రచ్చ.. వైకాపా నేతలపై కేసులు

రాజధాని ప్రాంతంలో వైకాపా నేతలు చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

Pawan Kalyan Caste Remarks | క్రిమినల్​కు కులం అంటగడతారా.. పవన్​ ఆగ్రహం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదన్నారు.

Amaravati Political Tension | వైసీపీ వర్సెస్​ టీడీపీ.. అమరావతిలో ఉద్రిక్తత

అమరావతిలోని ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.