అక్షరటుడే,ఇందూరు: Tahsildar Transfers | జిల్లాలో ఇద్దరు తహశీల్దార్లు (tahsildar transfers) బదిలీ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) శుక్రవారం ఉత్తర్వులు జారీ(collector orders) చేశారు.
Tahsildar Transfers | పరిపాలన కారణాలతో..
జిల్లాలో పరిపాలన కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డొంకేశ్వర్ తహశీల్దార్(Donkeshwar tahsildar) నరేష్ను కమ్మర్పల్లికి (Kamarpally) బదిలీ చేశారు. అలాగే కమ్మర్పల్లి తహశీల్దార్ ప్రసాద్ను డొంకేశ్వర్కు బదిలీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని.. అధికారులు వెంటనే ఆయా స్థానాల్లో ఛార్జ్ తీసుకోవాలని తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay Counter | అవినీతి చేయడం మాకు తెలియదు.. కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్

