Tahsildar Transfers | జిల్లాలో ఇద్దరు తహశీల్దార్ల బదిలీ..

Shashi kiran Mottala

అక్షరటుడే,ఇందూరు: Tahsildar Transfers | జిల్లాలో ఇద్దరు తహశీల్దార్లు (tahsildar transfers) బదిలీ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) శుక్రవారం ఉత్తర్వులు జారీ(collector orders) చేశారు.

Tahsildar Transfers | పరిపాలన కారణాలతో..

జిల్లాలో పరిపాలన కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు కలెక్టర్​ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డొంకేశ్వర్​ తహశీల్దార్​(Donkeshwar tahsildar) నరేష్​ను కమ్మర్​పల్లికి (Kamarpally) బదిలీ చేశారు. అలాగే కమ్మర్​పల్లి తహశీల్దార్​ ప్రసాద్​ను డొంకేశ్వర్​కు బదిలీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని.. అధికారులు వెంటనే ఆయా స్థానాల్లో ఛార్జ్​ తీసుకోవాలని తెలియజేశారు.

MRO

ఇది కూడా చదవండి: Bandi Sanjay Counter | అవినీతి చేయడం మాకు తెలియదు.. కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *