Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Fertilizer Price Hike | పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రాస్తారోకో..

పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.

Shashi kiran Mottala
Last updated: June 8, 2026, 4:45 pm 4:45 pm
Shashi kiran Mottala
Share
Fertilizer Price Hike

అక్షర టుడే నిజామాబాద్ అర్బన్: Fertilizer Price Hike | పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఎంఎల్ మాస్​లైన్ ప్రజాపంథా అనుబంధ అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.

Fertilizer Price Hike | స్వామినాథన్​ కమిషన్​ సిఫార్సులకు లోబడి..

ఈ మేరకు అఖిలభారత ఐక్య వైద్య సంఘం (ఏఐయుకేఎస్)రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవారం మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు లోబడి ఎంఎస్​పీ గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంట్​లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఎగుమతి సుంకాలను పెంచి దిగుమతి సుంకాలను పూర్తిగా రద్దు చేయడంతో దేశ వ్యవసాయ రంగం సంక్షోభానికి గురవుతుందన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, పప్పు దినుసులు, డైరీ ఉత్పత్తుల రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు.

Fertilizer Price Hike | యూరియా యాప్​తో అనేక కష్టాలు..

అమెరికాలో రైతాంగానికి భారీ సబ్సిడీలు ఇచ్చి ఆదుకుంటుందని కానీ భారతదేశంలో సబ్సిడీల ఊసేలేదని వారు పేర్కొన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచడంతో రైతన్న నడ్డి విరుగుతోందని.. వెంటనే కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు ధరలను తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కొత్తగా ఎరువులు కొనుగోలు చేసేందుకు యాప్​ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దాంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పినప్పటికీ పట్టించుకోవట్లేదన్నారు. వెంటనే యాప్​ను తొలగించి రైతులకు నేరుగా ఎరువులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి బాబన్న మాట్లాడగా, ఉపాధ్యక్షుడు రాజన్న, ఏపీ గంగారాం, సహాయ కార్యదర్శులు దామోదర్, కిషన్, నాయకులు సాయిలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ganesh Bigala | గణేష్ బిగాలను పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

TAGGED:agriculture newsfarmers issuesfarmers protestFertilizer Price HikeFertilizer SubsidyMSP Guarantee LawNizamabad NewsSwaminathan Commission
Previous Article Tata EV Offers Tata EV Offers | టాటా ఈవీలపై భారీ ఆఫర్లు..
Next Article Builders Association India | Builders Association India | బిల్లులు చెల్లించకుంటే బిల్డింగ్​ కాంట్రాక్టర్లు బతికేదెట్లా..
1 Comment
  • Pingback: Niloufer Hospital Attack | నిలోఫర్ హాస్పిటల్‌లో పీజీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Electric Shock |
క్రైంనిజామాబాద్

Electric Shock | ఖానాపూర్​లో విషాదం.. విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

By Shashi kiran Mottala
Kamareddy Paddy Procurement |
నిజామాబాద్

Kamareddy Paddy Procurement | జూన్ 5లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కేవీఆర్​

By Shashi kiran Mottala
Kamareddy Farmers Protest
నిజామాబాద్

Kamareddy Farmers Protest | గంజాయి సాగుకు అనుమతివ్వండి.. సహనం కోల్పోయి డిమాండ్​ చేసిన రైతులు

By Shashi kiran Mottala
Lingampet Police |
క్రైంనిజామాబాద్

Lingampet Police | ప్రమాదవశాత్తు వాగులో పడి యువకుడి మృతి

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.