Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - ఆంధ్రప్రదేశ్​

ఆంధ్రప్రదేశ్​అంతర్జాతీయం

Oman Ship Attack | ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి: విశాఖకు చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ దుర్మరణం

Naresh Chandan
Last updated: June 12, 2026, 6:50 am 6:50 am
Naresh Chandan
Share
Oman Ship Attack |

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Oman Ship Attack | ఒమన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పట్నాల ఉన్నట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు కూడా సురేష్ పట్నాల మృతిని నిర్ధారించినట్లు తెలిసింది. సముద్ర రవాణా రంగంలో సేవలందిస్తున్న సురేష్ పట్నాల విధి నిర్వహణలో భాగంగా ఆ నౌకలో పనిచేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

Oman Ship Attack | శోకచ్ఛాయలు

సురేష్ పట్నాలకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్వస్థలమైన విశాఖపట్నంలోనూ శోకచ్ఛాయలు అలుముకున్నాయి.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ విషాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!

TAGGED:Andhra Pradesh newsIndian Seafarer DeathMarine Chief EngineerOman coast incidentOman Ship AttackShip Attack NewsSuresh PatnalaVisakhapatnam news
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Metro Phase 2 Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!
Next Article Punjab Political Scenario Punjab Political Scenario | పంజాబ్ రాజకీయాలపై స్పెషల్​ ఫోకస్​.. ముగ్గురు ఏఐసీసీ పరిశీలకుల నియామకం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Tiger Movement Surveillance
ఆంధ్రప్రదేశ్​

Tiger Movement Surveillance | పులి కదలికలపై డ్రోన్లతో నిఘా

By Srinivas Kolluri
Steel Plant Compensation
ఆంధ్రప్రదేశ్​

Steel Plant Compensation | స్టీల్‌ప్లాంట్‌ ఘటన.. పరిహారం ప్రకటించిన పవన్‌

By Balla Sandeep Kumar
Pakistan Global Diplomacy
అంతర్జాతీయం

Pakistan Global Diplomacy | పాకిస్థాన్ సరికొత్త దౌత్య వ్యూహం.. మధ్యవర్తిగా వ్యవహరింపు.. తనపై పడిన మచ్చలు తొలగించుకునే యత్నం!

By Naresh Chandan
US Iran Nuclear Talks
అంతర్జాతీయం

US Iran Nuclear Talks | అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో ఉద్రిక్తత.. కఠిన షరతులతో మళ్లీ పెరుగుతున్న భౌగోళిక ఆందోళనలు

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.