నిజామాబాద్Farmer Death Incident | బావిలో జారి పడి రైతు మృతి

Farmer Death Incident | బావిలో జారి పడి రైతు మృతి

వ్యవసాయ బావిలో జారిపడి రైతు మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్​లో చోటు చేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి: Farmer Death Incident | సొంత వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావిలో కాలు జారిపడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్ మండల (Sadasivanagar Mandal) కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.

Farmer Death Incident | విషాదఛాయలు

గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ జోగిని లింగం(50) ప్రతిరోజు మాదిరిగానే ఆదివారం రాత్రి పొలం దగ్గరికి వెళ్లాడు. ఉదయం అయినా ఇంకా తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్ద అంతటా వెతికారు. ఎక్కడా లింగం జాడ కనిపించలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పొలం వద్ద ఉన్న బావి వద్ద కాలు జారిన ఆనవాళ్లు కనిపించడంతో బావిలో వెతకగా లింగం మృతదేహం లభ్యం అయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లింగం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి..: Travels Bus Accident | ట్రావెల్స్​ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Transgender Protest | కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్ల ధర్నా.. గ్రామాల్లోకి రావొద్దంటూ వీడీసీల హుకూంపై ఆగ్రహం..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Transgender Protest |నగరంలోని కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్లు...

Himanta Biswa Sharma | అస్సాం సీఎంగా రేపు హిమంత బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Himanta Biswa Sharma | అస్సాం ముఖ్యమంత్రిగా...

Stock Market Crash | ఆర్థిక సంక్షోభ భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో మళ్లీ...

AIADMK Factionalism | అన్నాడీఎంకేలో ముసలం.. ఓటమి తర్వాత ఈపీఎస్ vs షణ్ముగం వర్గాల ఆధిపత్య పోరు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AIADMK Factionalism | తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు...