జాతీయం

delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు

ఈ వ్యవహారం వెనుక ప్రధాన నిర్వాహకులుగా లలిత్‌ సింగ్‌, కుల్దీప్‌ సింగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Lasted జాతీయం

Anil Ambani CBI Case | EPFO పెట్టుబడుల వ్యవహారం..అనిల్ అంబానీపై CBI కేసు నమోదు

సంస్థ ఆ పెట్టుబడికి సంబంధించిన అసలు మొత్తంతో పాటు వడ్డీని తిరిగి చెల్లించకపోవడంతో EPFOకి సుమారు రూ.1,816 కోట్ల మేర నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

MP Pappu Yadav | ఎంపీ పప్పు యాదవ్​పై దాడికి యత్నం.. ఇద్దరి అరెస్ట్

ఎంపీ పప్పు యాదవ్​పై దుండగులు దాడికి యత్నించారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Kanwar Yatra | కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన పికప్ వాహనం

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ వేదికగా సాగుతున్న కన్వర్ యాత్రలో రెండు భిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.

Uttarakhand Eve Teasing | ఈవ్‌టీజర్లకు వెరైటీ శిక్ష.. ముఖానికి ఇంక్ పూసి, దురద ఆకులతో దేహశుద్ధి

ఉత్తరాఖండ్‌లో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీలకు గ్రామస్తులు గట్టిగా బుద్ధి చెప్పారు.

Assam Flood Hero | అస్సాం వరదల్లో సాహసం.. 2 వేల మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో

అస్సాం వరదల్లో చిక్కున్న పలువురిని ఓ యువకుడు తన ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడాడు.

Cauvery Water Dispute | కావేరీ నదీ జలాల వివాదం..అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కర్ణాటక ప్రభుత్వం

కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తే చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారు: రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nasha Mukt Yuva Abhiyan | యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలి : ప్రధాని మోదీ

యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు.