నిజామాబాద్

Pocharam Srinivas Reddy | పోచారం శ్రీనివాసరెడ్డి చూపు కేసీఆర్​ వైపు.. కాంగ్రెస్​ సర్కారుపై ఘాటు విమర్శలు!

"బాన్సువాడ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, డెవలప్‌మెంట్ పనుల కోసం సీఎం, మంత్రులకు ఫోన్ చేస్తే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. కనీసం కలవడానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వంలో నా ఫోన్ కూడా ఎత్తకపోవడం విచారకరం." — పోచారం…

Lasted నిజామాబాద్

Voter Revision | ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. 

Kamareddy Police | హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ అరెస్ట్​.. తల్వార్​ స్వాధీనం

హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ అబ్దుల్ సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు.

District Judge Appointment | జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ముక్తిద బాధ్యతల స్వీకరణ

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పి. ముక్తిద నియమితులయ్యారు.

Urea Supply Review | యూరియాపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: షబ్బీర్ అలీ

యూరియా కొరత అంటూ ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Drug Awareness | మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగ వ్యతిరేక దినాన్ని నిర్వహించారు.

SI Transfers | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ఎస్సైల బదిలీలు..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో ముగ్గులు ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Emergency Day Observance | అధికారం కోసం నియంతగా మారినా ఇందిరాగాంధీ : ధన్​పాల్

భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 25 చీకటి రోజు అని.. అధికారం కోసం ఇందిరాగాంధీ అప్పట్లో నియంతగా మారారని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.

SC ST Journalists Issues | ఎస్సీ,ఎస్టీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..

ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల సమస్యలు ఈనెల 28లోగా పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న డిమాండ్​ చేశారు.