తెలంగాణ
Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్కు తగ్గిన వరద
శ్రీశైలం ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయం నీటిమట్టం నిలకడగా ఉంది.
Lasted తెలంగాణ
Revanth Reddy| మనవడి కోసం పూరీలు వేసిన సీఎం రేవంత్.. వీడియో వైరల్
రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా పూరీలు వండి, ఆ మధుర క్షణాలను సోషల్ మీడియా…
Bhageerath Bail | హైకోర్టు కీలక తీర్పు.. బండి భగీరథ్కు బెయిల్ మంజూరు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో బండి సాయి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది.
Musi River Project | మూసీ నది పునరుజ్జీవానికి ముందడుగు.. తొలి దశ పనులకు సర్కార్ ఆమోదం
మూసీ నదిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు'ను చేపట్టింది.
Konda Surekha Challenge | దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి.. కడియం శ్రీహరికి మంత్రి సురేఖ సవాల్
మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలన్నారు.
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్పై క్లారిటీ..హైకోర్టులో ప్రభుత్వం కీలక హామీ
ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
Hyderabad Development | యువత కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు: సీఎం రేవంత్
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Kavitha Allegations | ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి బీఆర్ఎస్కు రూ.1,400 కోట్లు.. కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని రూ.1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చారని ఆమె ఆరోపించారు.
Gurukul Food Poisoning | గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులకు అస్వస్థత
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.