Tag: breaking news
Goods Train Derailment | పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్ల రద్దు..
ఘజియాబాద్-న్యూ ఢిల్లీ సెక్షన్ మధ్య సరుకులతో వెళ్తున్న ఒక గూడ్స్ రైలు మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది.
Gujarat Child Murder | నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. పోలీసుల కాల్పుల్లో నిందితుడి హతం
గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Tripura DGP Death | త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ అనుమానాస్పద మృతి
త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధంకర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Visakhapatnam Accident | విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు
Visakhapatnam Accident | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు.. లారీని…
Venezuela Earthquake | ఐదు వేలు దాటిన మృతుల సంఖ్య.. వెనిజులాను వెంటాడుతున్న జంట భూకంపాల విషాదం..
జూన్ 24న సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల భూకంపాల తర్వాత పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,331 అనంతర…
Murshidabad Train Accident | స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు.. ముగ్గురి మృతి
పశ్చిమ బెంగాల్లో స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతి చెందారు.
Shankarpally Tragedy | ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తానూ దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.
US Airstrikes Chabahar | ఇరాన్లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు వద్ద కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది.
HYDRAA Land Protection | రూ.25 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. చెంగిచర్లలో 4400 గజాల స్థలాన్ని కాపాడింది. రామంతాపూర్ పెద్దచెరువులో ఆక్రమణలను తొలగించింది.
Dichpalli Police | కువైట్లో శవాన్ని పూడ్చిన వ్యక్తి అరెస్ట్.. కామారెడ్డిలో పట్టుకున్న పోలీసులు
కువైట్లో మృతదేహాన్ని పూడ్చి పెట్టి భారత్కు వచ్చిన నిందితుడిని డిచ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
HMDA Ravinder Assets | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ అక్రమాస్తులు మాములుగా లేవుగా..
హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. కిలో బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Mudragada Padmanabham | ముద్రగడ పద్మనాభం కన్నుమూత
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.