Tag: education news
Anti Paper Leak Bill | లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం
పరీక్షల్లో జరిగే అక్రమాలు, పేపర్ లీకేజీలు , వ్యవస్థాగత మోసాలను కఠినంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘యాంటీ పేపర్ లీక్ బిల్లు’ లోక్సభలో…
NEET Paper Leak Case | నీట్ పేపర్ లీక్ కేసులో కీలక ముందడుగు..13 మంది నిందితులపై సీబీఐ ఛార్జ్షీట్
పేపర్ లీక్ కుట్ర, పరీక్ష నిర్వహణలో అక్రమాలు, ఇతర సంబంధిత అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
PRTU Committee | ఉపాధ్యాయుల సమస్కల పరిష్కారానికి కృషి..
ఉపాధ్యాయుల సమస్కల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ పెద్దకొడప్గల్ మండల అధ్యక్షుడు జగదీష్ అన్నారు.
Telangana School Uniform | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థులకు కొత్త యూనిఫామ్స్
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు , గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల యూనిఫామ్స్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Fee Reimbursement | ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
NEET Protest Cases | కేసులు ఎత్తివేయకపోతే మళ్లీ ఉద్యమం.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం
ఆందోళనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Dharmendra Pradhan Resignation | బీజేపీకి దేశం ముఖ్యం.. పదవి కాదు.. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: దినేష్ కులాచారి
బీజేపీలో పదవులు ముఖ్యం కాదని.. దేశం బాగుండడమే ముఖ్యమని పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు.
UP Teacher Cashless Scheme | ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం : యూపీ సీఎం యోగి
అక్షరటుడే, వెబ్డెస్క్ : UP Teacher Cashless Scheme | ఆగ్రాలో ఉపాధ్యాయుల నగదు రహిత వైద్య చికిత్స పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి…
NEET Paper Leak Protest | ఇది ముగింపు కాదు, ఆరంభము మాత్రమే: అభిజీత్ దీప్కే
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో భాగంగా జంతర్మంతర్ వద్ద గత 37 రోజులుగా సాగిన నిరసన దీక్షలు ముగిశాయి.
Dharmendra Pradhan Resignation | కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.విద్యార్థుల ఆందోళనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Maharashtra TET Paper Leak | టెట్ పేపర్ లీకేజీ నిందితుడి అరెస్ట్
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడైన బిజేంద్ర కుమార్ గుప్తాను భివండీ పోలీసులు బీహార్లో అరెస్టు చేశారు.
NTA Officials Removed | ఎన్టీఏ ప్రక్షాళనకు కేంద్రం నిర్ణయం.. 47 మంది అధికారుల తొలగింపు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏలో 47 మంది అధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.