Tag: latest news

NEET Paper Leak | పార్లమెంట్‌లో ఉద్రిక్తత.. విపక్షాలు, ఎన్డీఏ ఎంపీల మధ్య ఘర్షణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

KTR Clarification | క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసులు తప్పవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్

గ్లోబరీనా సంస్థతో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

Rahul Gandhi Demands | యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే.. మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

దేశ యువత ప్రయోజనాలే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

Dharmendra Pradhan Resignation | విద్యార్థుల నిరసనకు కేటీఆర్ మద్దతు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు చేపట్టిన నిరసనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు.

Bike Taxi Rules | బైక్ టాక్సీల నియంత్రణకు ఏకీకృత చట్రం అవసరం.. కట్స్ ఇంటర్నేషనల్ నివేదిక

గిగ్ వర్కర్ల జీవనోపాధిని పరిరక్షించడానికి, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి బైక్ టాక్సీల కోసం ఒక ఏకీకృత నియంత్రణ చట్రం ఎంతో అవసరమని 'కట్స్ (CUTS)…

India Seafood Exports | ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఎంత మేర సీఫుడ్ ఎగుమతులు జరిగాయి?.. రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు

భారతదేశ సీఫుడ్ ఎగుమతుల అభివృద్ధి, నాణ్యత ప్రమాణాలు, ఎగుమతుల మౌలిక వసతులు, అలాగే ట్రేసబిలిటీ (Traceability) వ్యవస్థల అమలుపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ…

Lalit Modi Return | ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్‌కు లలిత్ మోదీ

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 16 సంవత్సరాల తర్వాత మళ్లీ స్వదేశానికి రానున్నారు.

Rahul Gandhi Comments | 152 పేపర్లు లీక్.. 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : రాహుల్ గాంధీ

నీట్ పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శనలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్…

Rajnath Singh Comments | నీట్ లీక్ వివాదం.. ప్రతిపక్షాల తీరును తప్పుబట్టిన రాజ్‌నాథ్‌ సింగ్‌

ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రంగా స్పందించారు.

Passport Fee Hike | పాస్‌పోర్ట్ ఫీజు పెంపుపై హైకోర్టు జోక్యం.. విదేశాంగ శాఖకు కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పాస్‌పోర్టు ఫీజులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.

LIC Unclaimed Funds | ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ అన్‌క్లెయిమ్డ్ నిధులపై కేంద్రం కీలక ప్రకటన

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వద్ద క్లెయిమ్ చేయకుండా నిలిచిపోయిన అన్‌క్లెయిమ్డ్ నిధుల విషయంలో…

Revanth Reddy Comments | కొడంగల్‌ పర్యటన ముగింపు…. కేంద్రంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రెండు రోజుల పర్యటన అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.