Tag: Telangana News
Komidi Narsimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Station Ghanpur Councilor | మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డ కౌన్సిలర్
ఓ కౌన్సిలర్ అర్ధరాత్రి మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.
Municipal Workers Safety | మున్సిపల్ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి
మున్సిపల్ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి పేర్కొన్నారు.
Nizamabad Husband Murder | భర్త నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య.. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భార్య ఘాతుకం
ముందుగా అతనికి మద్యం అధికంగా తాగించి, అనంతరం ఇంటి పైకప్పు నుంచి కిందికి తోసివేసినట్లు విచారణలో వెల్లడైంది.
DSP Bheem Reddy Arrest | ఆదాయానికి మించిన ఆస్తులు.. డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.
Etela Rajender | రాజకీయ భేషజాలు వద్దు.. కన్నెపల్లి పంపింగ్ వెంటనే ప్రారంభించండి: ఈటల
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.
Mosra Pond Tragedy | మోస్రాలో విషాదం.. మూర్చతో చెరువులో పడి యువకుడి మృతి
మోస్రా మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూర్చ రావడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందాడు.
Cheriyal Tahsildar Bribery | రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్
సిద్దిపేట జిల్లా చేర్యాల తహశీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
Oil Palm Farming | ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి: షబ్బీర్ అలీ
రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు వరి వంటి సంప్రదాయ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామింగ్పై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.
Collectorate Vehicle Checks | కలెక్టరేట్లో పోలీసుల విస్తృత తనిఖీలు
నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Syama Prasad Mukherjee | అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ..
అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన గొప్ప దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.
Rythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ
రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా కింద ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. సోమవారం 7 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి నిధులను విడుదల…