Tag: Telangana News

Komidi Narsimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Station Ghanpur Councilor | మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డ కౌన్సిలర్

ఓ కౌన్సిలర్​ అర్ధరాత్రి మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్​ ఘనపూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.

Municipal Workers Safety | మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి

మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఉమారాణి పేర్కొన్నారు.

Nizamabad Husband Murder | భర్త నరాల్లోకి టాయిలెట్​ క్లీనర్​ ఎక్కించి హత్య.. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భార్య ఘాతుకం

ముందుగా అతనికి మద్యం అధికంగా తాగించి, అనంతరం ఇంటి పైకప్పు నుంచి కిందికి తోసివేసినట్లు విచారణలో వెల్లడైంది.

DSP Bheem Reddy Arrest | ఆదాయానికి మించిన ఆస్తులు.. డీఎస్పీ భీమ్​రెడ్డి అరెస్ట్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్​రెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.

Etela Rajender | రాజకీయ భేషజాలు వద్దు.. కన్నెపల్లి పంపింగ్ వెంటనే ప్రారంభించండి: ఈటల

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.

Mosra Pond Tragedy | మోస్రాలో విషాదం.. మూర్చతో చెరువులో పడి యువకుడి మృతి

మోస్రా మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూర్చ రావడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందాడు.

Cheriyal Tahsildar Bribery | రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

సిద్దిపేట జిల్లా చేర్యాల తహశీల్దార్​ కొర్ర దిలీప్​ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Oil Palm Farming | ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్​ సాగుపై రైతులు దృష్టి సారించాలి: షబ్బీర్ అలీ

రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు వరి వంటి సంప్రదాయ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామింగ్​పై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.

Collectorate Vehicle Checks | కలెక్టరేట్​లో పోలీసుల విస్తృత తనిఖీలు

నిజామాబాద్​ కలెక్టరేట్​లో సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Syama Prasad Mukherjee | అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన దేశభక్తుడు శ్యామాప్రసాద్​ ముఖర్జీ..

అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన గొప్ప దేశభక్తుడు శ్యామాప్రసాద్​ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు.

Rythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ

రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా కింద ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. సోమవారం 7 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి నిధులను విడుదల…