Tag: Telangana News

Revanth Reddy Mulugu Visit | ములుగులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.

Private School Fees | స్కూల్ ఫీజుల మోతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వసూళ్లపై విద్యాశాఖ కఠిన నిబంధనలు జారీ చేసింది.

Telangana Water Rights | తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించాలి.. కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 85 ప్రకారం తెలంగాణకు చట్టబద్ధంగా లభించిన నీటి హక్కులను పరిరక్షించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి,…

Nizamabad Road Development | అర్బన్​లో అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రికి ధన్​పాల్​ వినతి

నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ తెలిపారు.

Pocharam Project Water | పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

ఎల్లారెడ్డి , నాగిరెడ్డిపేట మండలాల్లో వానాకాలం పంటల సాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు.

Bhu Bharati Applications | భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు.

Husnabad Development Works | హుస్నాబాద్‌కు రూ. 33.70 కోట్ల నిధులు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త అందించింది.

Srisailam Left Bank Power Plant | ఆగస్టు 10న శ్రీశైలం 4వ యూనిట్ పునఃప్రారంభం!

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలోని తెలంగాణ శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో సుమారు ఆరు సంవత్సరాల క్రితం జరిగిన…

Mittapalli Temple | మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు

డిచ్​పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిధులు మంజూరు చేశారు.

Secunderabad Cantonment Funds | జీవితకాలం జైలులోనే గడపాల్సి వస్తుంది.. ఐఏఎస్ సందీప్ సుల్తానియాపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు బకాయిపడిన రూ. 33 కోట్ల నిధుల విడుదల వ్యవహారానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య…

Pocharam Bus | విద్యార్థుల సమస్యకు పోచారం తక్షణ పరిష్కారం.. బస్సు సర్వీస్ ఏర్పాటు

బీర్కూర్ పరిసర గ్రామాల విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి వెంటనే స్పందించారు.

Srisailam Power Generation | శ్రీశైలంలో విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం

శ్రీశైలం ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.