Tag: Telangana News

CMR Scam | మిల్లర్ల మాయాజాలం.. రూ.కోట్ల విలువైన ధాన్యం మాయం

అక్షరటుడే, డిచ్​పల్లి: CMR Scam | కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్​ చేసి.. ఎఫ్​సీఐకి బియ్యం అప్పగించాల్సిన మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.…

Bhavesh Mishra | బాధ్యతలు స్వీకరించిన ఇన్​ఛార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా

నిజామాబాద్ జిల్లా ఇన్​ఛార్జి కలెక్టర్​గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Naini Coal Block | తెలంగాణకు చేరుకున్న ఒడిశా నైనీ బ్లాక్ బొగ్గు

ఒడిశాలోని నైనీ బ్లాక్​ బొగ్గు తెలంగాణకు చేరుకుంది.

Srisailam Project | 140 టీఎంసీలకు చేరిన శ్రీశైలం ప్రాజెక్ట్​

శ్రీశైలం ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. దీంతో నీటి నిల్వ 140 టీఎంసీలకు చేరింది.

Heavy Rain Alert | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Cyber Crime Hyderabad | రోజుకు రూ.కోటి కొట్టేస్తున్న సైబర్​ నేరగాళ్లు

హైదరాబాద్​ నగరంలో సైబర్​ నేరగాళ్లు సగటును రోజుకు రూ.కోటికి పైగా కాజేస్తున్నారని సీపీ సజ్జనార్​ తెలిపారు.

Illegal Charcoal Manufacturing | అక్రమంగా బొగ్గు తయారీ.. ఇద్దరు అరెస్టు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Illegal Charcoal Manufacturing |అక్రమంగా బొగ్గు తయారీపై అటవీశాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా నిజామాబాద్​ అటవీ డివిజన్​…

Ponguleti Srinivasa Reddy | నిషేధిత జాబితాలో కొత్తగా భూములు చేర్చలేదు : మంత్రి పొంగులేటి

తాము అధికారంలోకి వచ్చాక నిషేధిత జాబితాలో కొత్తగా భూములు చేర్చలేదని మంత్రి పొంగులేటి తెలిపారు.

Dial 112 | ‘డయల్ 100’ కాదు.. ఇక డయల్​ 112.. ఎమర్జెన్సీకి కొత్త నంబర్​

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ నంబర్​ డయల్ 112ను డీజీపీ సీవీ ఆనంద్​ ప్రారంభించారు.

Kamareddy Roads | రోడ్డెక్కితే నరకం.. గుంతల రోడ్లతో జనం విలవిల..

కామారెడ్డి పట్టణంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Cyber Crime Awareness | సైబర్​ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

సైబర్​ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ

బోధన్ మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త విచారణ చేపట్టింది.