Tag: Uttar Pradesh news
Permanent Jobs For Youth | డేటా కార్పొరేట్ల చేతుల్లోకి..యువతకు శాశ్వత ఉద్యోగాలు కరవు : కేంద్రంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
‘‘ఎన్ని రీల్స్ అయినా చూడండి, ఎన్ని వాట్సాప్ సందేశాలైనా పంపండి, ఇన్స్టాగ్రామ్లో బ్రౌజ్ చేయండి, కంటెంట్ సృష్టించండి..’’
Atiq Ahmed Son Death | గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడి మృతి
అక్షరటుడే, వెబ్డెస్క్: Atiq Ahmed Son Death | గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడైన దివంగత అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ రోడ్డు ప్రమాదంలో మృతి…
Greater Noida Fire | మంటలు ఆర్పుతుండగా కూలిన గోడ.. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి
గ్రేటర్ నోయిడా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్లో మంటలను ఆర్పివేసే ప్రయత్నంలో గోడ కూలిపోవడంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు.
Kanwar Yatra | కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన పికప్ వాహనం
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ వేదికగా సాగుతున్న కన్వర్ యాత్రలో రెండు భిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
Ayodhya Bomb Note | మెడికల్ కాలేజీలో బాంబు తయారీ నోట్ లభ్యం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రాజర్షి దశరథ్ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి మెడికల్ కాలేజీలో బాంబు తయారీ విధానానికి సంబంధించిన నోట్ లభించడం తీవ్ర కలకలం రేపింది.
Rudrapur Gang Rape | యూపీలో దారుణం.. 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్లో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది.
UP Teacher Cashless Scheme | ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం : యూపీ సీఎం యోగి
అక్షరటుడే, వెబ్డెస్క్ : UP Teacher Cashless Scheme | ఆగ్రాలో ఉపాధ్యాయుల నగదు రహిత వైద్య చికిత్స పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి…
Amroha Triple Marriage | ఆప్యాయతా..అక్రమ వివాహమా? వైరల్ అవుతున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల వింత వ్యవహారం!
"ఇది మా వ్యక్తిగత నిర్ణయం, మేమందరం కలిసి సంతోషంగా జీవిస్తాం" అంటూ ఆ ముగ్గురు సోదరీమణులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియా సంస్కృతి…
Ayodhya Ram Mandir | అయోధ్య ట్రస్ట్ వివాదం.. ఇద్దరు కీలక నేతల రాజీనామాలు ఆమోదం
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో విరాళాల దుర్వినియోగం, దొంగతనం ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Farmers Special Flight | భూములిచ్చిన రైతులకు ప్రత్యేక విమాన ప్రయాణం
ఎయిర్పోర్టు కోసం ఆ రైతులు భూములు ఇచ్చారు. వారిని ప్రత్యేక విమానంలో అధికారులు జేవార్ నుంచి లక్నోకు తీసుకు వెళ్లారు.
Mohan Bhagwat Train | మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్
ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
Allahabad High Court Delay | హత్య కేసు అప్పీలుకు 40 ఏళ్లా? జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి
దేశంలోని న్యాయస్థానాల్లో సుదీర్ఘకాలంగా కేసులు పెండింగ్లో ఉండిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.