Boys Observation Home | సరైన భోజన వసతి కల్పించాలి..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Boys Observation Home | బాలురకు సరైన భోజనం అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ ముద్దసాని అధికారులను ఆదేశించారు. కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే మంగళవాకం ఆమె (Nizamabad) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పరిశీల వసతి గృహాన్ని తనిఖీ చేశారు.

బాలురకు చట్టాలపై అవగాహన..

నీలిమా ముద్దసాని పరిశీలన గృహంలో (Govt Boys Observation Home, Nzb) విద్యార్థులతో మాట్లాడారు. వారు చేసిన తప్పులను గుర్తుచేసి వాటికి తగు చట్టాలను తెలియ చేశారు. బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని బాలురకు సూచించారు. ఇలాంటి పనులు మళ్లీ చేయవద్దని బాగా చదువుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Single Use Plastic Ban | సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై బల్దియా ఉక్కుపాదం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *