Shashi kiran Mottala
Banswada Police | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడులు..
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Bada Ram Mandir | ముగిసిన బడారాంమందిర్ ఆలయ భూముల కౌలు ప్రక్రియ
నగరంలోని గాజుల్పేట్ బడా రాంమందిర్కు చెందిన భూముల కౌలు ప్రక్రియను బుధవారం కంజర జీపీలో పూర్తి చేశారు.
Medical College Transfers | మెడికల్ కళాశాలలో భారీగా బదిలీలు..
నిజామాబాద్ మెడికల్ కళాశాలలో భారీ ఎత్తున వైద్యుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు డీఎంఈ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Rajya Sabha Nomination Row | రాజ్యసభ సీట్లను చోరీ చేసే స్థాయికి చేరిన బీజేపీ: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
మొన్నటి వరకు ఓట్లను చోరీ చేసిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీట్లను కూడా చోరీచేసే స్థాయికి చేరుకుందని డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలే…
Amaravati CGO Complex | అమరావతిలో కేంద్రం కీలక ప్రాజెక్ట్
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం భారీగా నిధులు కేటాయించింది.
Modi Governance Achievements | ఇది మోదీ టైం.. పుష్కర కాలంలో సాధించిన ఘనతలెన్నో..
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై సుదీర్ఘ కాలం నిరంతరాయగా ప్రధాని పదవిలో కొనసాగిన నేతగా రికార్డు నెలకొల్పిన మోదీ.. ఈ పుష్కర కాలంలో దేశానికి ఎన్నో…
Jakora Chandur Lift Irrigation | జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు.
Kamareddy Gas Leak | గ్యాస్ సిలిండర్ లీకై మంటలు.. ముగ్గురికి గాయాలు
గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
RTA Transparency Measures | ఏజెంట్ల వ్యవస్థకు చెక్..!
రవాణాశాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని.. కార్యాలయంలో ఎలాంటి పనులు ఉన్నా నేరుగా సంప్రందించాలని డీటీవో రమేష్ రాథోడ్ పేర్కొన్నారు.
Steel Plant Accident | విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో 9కి చేరిన మృతులు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు.
Nizamabad Development Works | ప్రతి డివిజన్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి : మేయర్ ఉమారాణి
నగరంలోని ప్రతి డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మేయర్ ఉమారాణి పేర్కొన్నారు.
Nizamabad Electric Bus | సాంకేతిక లోపంతో ఆగిన ఎలక్ట్రిక్ బస్సు.. సీపీ ఆఫీస్ వద్ద ట్రాఫిక్జాం
టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
BRS Government | రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..: మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి
రాష్ట్రంలో వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అన్నారు.
Ganja Seizure | కామారెడ్డి రైల్వేస్టేషన్లో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకుల అరెస్ట్
రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Stock Market Gains | లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 394 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి.