shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
1549 Articles

Banswada Police | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడులు..

బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Bada Ram Mandir | ముగిసిన బడారాంమందిర్​ ఆలయ భూముల కౌలు ప్రక్రియ

నగరంలోని గాజుల్​పేట్​ బడా రాంమందిర్​కు చెందిన భూముల కౌలు ప్రక్రియను బుధవారం కంజర జీపీలో పూర్తి చేశారు.

Medical College Transfers | మెడికల్ కళాశాలలో భారీగా బదిలీలు..

నిజామాబాద్​ మెడికల్​ కళాశాలలో భారీ ఎత్తున వైద్యుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు డీఎంఈ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Rajya Sabha Nomination Row | రాజ్యసభ సీట్లను చోరీ చేసే స్థాయికి చేరిన బీజేపీ: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మొన్నటి వరకు ఓట్లను చోరీ చేసిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీట్లను కూడా చోరీచేసే స్థాయికి చేరుకుందని డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలే…

Amaravati CGO Complex | అమరావతిలో కేంద్రం కీలక ప్రాజెక్ట్

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం భారీగా నిధులు కేటాయించింది.

Modi Governance Achievements | ఇది మోదీ టైం.. పుష్కర కాలంలో సాధించిన ఘనతలెన్నో..

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై సుదీర్ఘ కాలం నిరంతరాయగా ప్రధాని పదవిలో కొనసాగిన నేతగా రికార్డు నెలకొల్పిన మోదీ.. ఈ పుష్కర కాలంలో దేశానికి ఎన్నో…

Jakora Chandur Lift Irrigation | జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు.

Kamareddy Gas Leak | గ్యాస్​ సిలిండర్​ లీకై మంటలు.. ముగ్గురికి గాయాలు

గ్యాస్​ సిలిండర్​ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.

RTA Transparency Measures | ఏజెంట్ల వ్యవస్థకు చెక్..!

రవాణాశాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని.. కార్యాలయంలో ఎలాంటి పనులు ఉన్నా నేరుగా సంప్రందించాలని డీటీవో రమేష్​ రాథోడ్​ పేర్కొన్నారు.

Steel Plant Accident | విశాఖ స్టీల్ ప్లాంట్​ ఘటనలో 9కి చేరిన మృతులు..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్​ జగన్​ పరామర్శించారు.

Nizamabad Development Works | ప్రతి డివిజన్​లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి : మేయర్​ ఉమారాణి

నగరంలోని ప్రతి డివిజన్​లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు.

Nizamabad Electric Bus | సాంకేతిక లోపంతో ఆగిన ఎలక్ట్రిక్​​ బస్సు.. సీపీ ఆఫీస్​ వద్ద ట్రాఫిక్​జాం

టీజీఎస్​ఆర్టీసీ ఎలక్ట్రిక్​​ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

BRS Government | రాష్ట్రంలో వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే..: మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి

రాష్ట్రంలో వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అన్నారు.

Ganja Seizure | కామారెడ్డి రైల్వేస్టేషన్​లో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకుల అరెస్ట్​

రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Stock Market Gains | లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 394 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి.