shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
1549 Articles

E85 Fuel | ఆ ఇంధనంతో.. లీటర్‌పై రూ. 20 ఆదా!

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మనదేశం ఇ-85 ఇంధనాన్ని ఆవిష్కరించింది. ఇది సాధారణ పెట్రోల్ ధర కంటే లీటరుకు రూ. 20 తక్కువ.

Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 719 పాయింట్లు, నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయాయి.

Head Constable | విధుల్లో ఉండగా గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి

విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో ఓ హెడ్​ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలో సోమవారం చోటుచేసుకుంది.

Builders Association India | బిల్లులు చెల్లించకుంటే బిల్డింగ్​ కాంట్రాక్టర్లు బతికేదెట్లా..

రాష్ట్రంలో బిల్డింగ్​ కాంట్రాక్టర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని.. చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందుల్లో ఉన్నామని వారన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్​క్లబ్​లో బిల్డర్స్…

Fertilizer Price Hike | పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రాస్తారోకో..

పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.

Ganesh Bigala | గణేష్ బిగాలను పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఇటీవల భిక్కనూరు జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా కారు ప్రమాదానికి గురైంది.

Gold Inspections | బంగారం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలి..

జిల్లాలో బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వినియోగదారుల మండలి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు లీగల్​ మెట్రాలజీ ఇన్​స్పెక్టర్​ సందీప్​కు సోమవారం వినతిపత్రం అందజేశారు.

Fish Medicine | నగరంలో చేపమందు పంపిణీ

జిల్లాలో మృగశిరకార్తెను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పెద్ద బజార్​లో చిన్నారులకు చేపమందు పంపిణీ చేశారు.

Brain Tumor Treatment | బ్రెయిన్​ ట్యూమర్​ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే..

బ్రెయిన్​ ట్యూమర్​ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సాధ్యమేనని మెడికవర్​ ఆస్పత్రి న్యూరో సర్జన్ శ్రీకృష్ణాదిత్య పేర్కొన్నారు.

GGH Nizamabad | జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్​ బదిలీ

జిల్లా జనరల్​ ఆస్పత్రి ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్​ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ డీఎంఈ నుంచి ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు…

Cyber Fraud | ‘ఆర్టీఏ చలాన్​’ లింక్​ను క్లిక్​చేసిన యువకుడు.. అకౌంట్​ నుంచి డబ్బులు మాయం

సైబర్ మోసగాళ్ల బారిన పడి ఓ యువకుడు తన బ్యాంక్​ ఖాతా నుంచి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బీర్కూర్​ మండల కేంద్రంలో చోటు…

Alumni Reunion | 16 ఏళ్ల తర్వాత కలిసిన ‘నలంద’ మిత్రబృందం

కోటగిరి మండల కేంద్రంలోని నలంద హైస్కూల్‌కు చెందిన 2009-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Kapu Corporation | రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తాం

రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ సేవలను మరింతగా విస్తరిస్తామని ఛైర్మన్​ శ్రీరాం చక్రవర్తి పేర్కొన్నారు. ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా…

Bodhan Division Police | నా భార్యపై నేను చేసిన ఆరోపణల్లో నిజం లేదు..: హోంగార్డు వివరణ

ఎస్సైతో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన హోంగార్డు పేర్కొన్నాడు.…

MLA Dhanpal | తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దు: ఎమ్మెల్యే ధన్​పాల్​

చదువు విషయంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు. శాలివాహన (కుమ్మర) ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం…