Shashi kiran Mottala
E85 Fuel | ఆ ఇంధనంతో.. లీటర్పై రూ. 20 ఆదా!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మనదేశం ఇ-85 ఇంధనాన్ని ఆవిష్కరించింది. ఇది సాధారణ పెట్రోల్ ధర కంటే లీటరుకు రూ. 20 తక్కువ.
Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 719 పాయింట్లు, నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయాయి.
Head Constable | విధుల్లో ఉండగా గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి
విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది.
Builders Association India | బిల్లులు చెల్లించకుంటే బిల్డింగ్ కాంట్రాక్టర్లు బతికేదెట్లా..
రాష్ట్రంలో బిల్డింగ్ కాంట్రాక్టర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని.. చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందుల్లో ఉన్నామని వారన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్క్లబ్లో బిల్డర్స్…
Fertilizer Price Hike | పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రాస్తారోకో..
పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.
Ganesh Bigala | గణేష్ బిగాలను పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఇటీవల భిక్కనూరు జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కారు ప్రమాదానికి గురైంది.
Gold Inspections | బంగారం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలి..
జిల్లాలో బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వినియోగదారుల మండలి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సందీప్కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
Fish Medicine | నగరంలో చేపమందు పంపిణీ
జిల్లాలో మృగశిరకార్తెను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పెద్ద బజార్లో చిన్నారులకు చేపమందు పంపిణీ చేశారు.
Brain Tumor Treatment | బ్రెయిన్ ట్యూమర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే..
బ్రెయిన్ ట్యూమర్ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సాధ్యమేనని మెడికవర్ ఆస్పత్రి న్యూరో సర్జన్ శ్రీకృష్ణాదిత్య పేర్కొన్నారు.
GGH Nizamabad | జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ నాగమోహన్ బదిలీ
జిల్లా జనరల్ ఆస్పత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ నాగమోహన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ డీఎంఈ నుంచి ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు…
Cyber Fraud | ‘ఆర్టీఏ చలాన్’ లింక్ను క్లిక్చేసిన యువకుడు.. అకౌంట్ నుంచి డబ్బులు మాయం
సైబర్ మోసగాళ్ల బారిన పడి ఓ యువకుడు తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బీర్కూర్ మండల కేంద్రంలో చోటు…
Alumni Reunion | 16 ఏళ్ల తర్వాత కలిసిన ‘నలంద’ మిత్రబృందం
కోటగిరి మండల కేంద్రంలోని నలంద హైస్కూల్కు చెందిన 2009-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Kapu Corporation | రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తాం
రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ సేవలను మరింతగా విస్తరిస్తామని ఛైర్మన్ శ్రీరాం చక్రవర్తి పేర్కొన్నారు. ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా…
Bodhan Division Police | నా భార్యపై నేను చేసిన ఆరోపణల్లో నిజం లేదు..: హోంగార్డు వివరణ
ఎస్సైతో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన హోంగార్డు పేర్కొన్నాడు.…
MLA Dhanpal | తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దు: ఎమ్మెల్యే ధన్పాల్
చదువు విషయంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శాలివాహన (కుమ్మర) ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం…