Srinivas Kolluri
Supreme Court | నీట్ నిరసనల్లో పోలీసుల తీరుపై విచారణ అవసరం: సుప్రీంకోర్టు
ఆందోళనల సమయంలో పోలీసులకు కొత్త నియమావళి అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Meta Apologizes | పీఎం మోదీ వీడియో నిలిపివేత.. క్షమాపణ చెప్పిన మెటా
అక్షరటుడే, వెబ్డెస్క్ : Meta Apologizes | ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన వీడియోలకు కోట్ల వ్యూస్ వచ్చిన…
PoK Election Violence | పీవోకేలో ఆందోళనలు.. 19 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో 19 మంది మృతి చెందారు.
India Sri Lanka Test Squad | శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Telangana Heavy Rains | నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Jurala Project Flood | కృష్ణమ్మ పరుగులు.. జూరాలకు పోటెత్తిన వరద
జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Water Wastage Fine | రోడ్డుపైకి సంపు నీరు విడుదల.. రూ.15 వేల జరిమానా
సంపు నీటిని రోడ్డుపైకి వదిలి మురుగు నీరు నిలవడానికి కారణమైన సంస్థకు జలమండలి అధికారులు రూ.15 వేల ఫైన్ వేశారు.
NEET Protest Cases | కేసులు ఎత్తివేయకపోతే మళ్లీ ఉద్యమం.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం
ఆందోళనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
IndiGo Emergency Landing | విమానంలో పొగలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అక్షరటుడే, వెబ్డెస్క్ : IndiGo Emergency Landing | విమానం గాలిలో ఉండగా పొగ వచ్చింది. దీంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన…
RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్రెడ్డికి చెంపపెట్టు : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
Student Breakfast Scheme | విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో ప్రారంభించారు.
Esha Singh Gold | కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు మరో స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత క్రీడాకారులు ఈషాసింగ్ బంగారు, మను బాకర్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
Yashaswini Reddy | యశస్వినీ రెడ్డిని విద్యాశాఖ మంత్రి చేయాలి : బీజేపీ చీఫ్ రాంచందర్రావు
సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖ మంత్రిగా తప్పుకొని, యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు.
E20 Janata Party | ఈ–20 జనతా పార్టీ ఏర్పాటు.. గడ్కరీ రాజీనామా చేయాలని డిమాండ్
ఈ 20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఇన్స్టాగ్రామ్లో ఈ 20 జనతా పార్టీ ఏర్పాటు అయింది.
Bonda Uma Comments | కాపులంతా ఏకం అవుతారు.. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కౌంటర్ ఇచ్చారు.