అక్షరటుడే, వెబ్డెస్క్: Basava Reddy Farewell | నిజామాబాద్ జిల్లాలో అడిషనల్ డీసీపీగా సేవలందించిన బస్వా రెడ్డికి వీడ్కోలు సన్మాన సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం (ఏప్రిల్ 21, 2026) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది.
Basava Reddy Farewell | సభను విజయవంతం చేయాలని పిలుపు
ఈ సందర్భంగా ఎన్ఎస్సీ సెక్రటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రెజరర్ సంతోష్, జాయింట్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వీడ్కోలు సభను విజయవంతం చేయాలని కోరారు.
అదనపు డీసీపీ బస్వారెడ్డి ఇటీవలే బదిలీ అయ్యారు. ఆయనను చీఫ్ ఆఫీస్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాష్ను నియమించారు.
ఇది కూడా చదవండి: Anasuya cyber harassment | నటి అనసూయ భరద్వాజ్పై సోషల్ మీడియాలో వేధింపులు.. నిందితుడి అరెస్టు

