ఆంధ్రప్రదేశ్
YS Viveka Murder Case | రాష్ట్రపతి తలుపు తట్టిన సునీత..ఏడేళ్లుగా కొనసాగుతూనే ఉన్న వివేకా కేసు దర్యాప్తు!
దర్యాప్తులో లేవనెత్తిన అనుమానాలకు న్యాయస్థానంలో ఎలాంటి సమాధానాలు లభిస్తాయి? చివరకు బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానం రావడమే ఇప్పుడు కీలకం.
Lasted ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Caste Remarks | క్రిమినల్కు కులం అంటగడతారా.. పవన్ ఆగ్రహం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదన్నారు.
Amaravati Political Tension | వైసీపీ వర్సెస్ టీడీపీ.. అమరావతిలో ఉద్రిక్తత
అమరావతిలోని ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
Sai Krishna Lockup Death | సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. కీలక వ్యక్తి అదుపులోకి
విజయవాడ కృష్ణలంక రాజీవ్నగర్కు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి మృతి ఉదంతంపై సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం
ఒకప్పుడు సచివాలయంలో ఆమె చాంబర్ ముందు ఐఏఎస్ అధికారులే క్యూ కట్టేవారు. అలాంటిది, అదే సచివాలయంలో పోస్టింగ్ కోసం రెండేళ్ల పాటు వేచి చూడాల్సి రావడం కాలం…
Sai Krishna Lockup Death | సాయికృష్ణ లాకప్డెత్.. డెడ్బాడీని మాయం చేసింది వారే..
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.
Kethireddy Dharna | కేతిరెడ్డి ధర్నా.. తాడిపత్రిలో ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ఉదయం ధర్నాకు దిగారు.
Draksharam Fire | ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం
అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40కి పైగా దుకాణాలు కాలిపోయాయి.
Janu Missing Case | జాను మిస్సింగ్ కేసు.. కుక్క మృతిపై క్లియర్ అయిన అనుమానాలు
కాకినాడ జిల్లా తునిలో దాదాపు 23 రోజులుగా కొనసాగుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.