ఆంధ్రప్రదేశ్​

Lasted ఆంధ్రప్రదేశ్​

Amaravati Projects | ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. రూ.1,208 కోట్లతో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణం!

అక్షరటుడే, అమరావతి: Amaravati Projects | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలక…

AP 10th Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP 10th Results | ఆంధ్ర ప్రదేశ్​లో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్​ (Minister Nara Lokesh)  ఉదయం…

Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Development | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే మంత్రివర్గ సమావేశం ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో…

TDP Working President | టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ ప్రమాణం

అక్షరటుడే, మంగళగిరి: TDP Working President | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీ తన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర…

Telugu Desam Party | పసుపు జెండా పౌరుషం తగ్గదు.. కార్యకర్తే ఈ పార్టీకి అధినేత : చంద్రబాబు

అక్షరటుడే, అమరావతి: Telugu Desam Party | తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)…

Visakha Express Assault | విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. మాయ‌మాట‌లు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Visakha Express Assault | విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో మహిళపై జరిగిన అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంచలనంగా మారింది. ఆదివారం  రోజు…

High Speed Diamond | బుల్లెట్ రైళ్లతో నవశకం.. ‘హైస్పీడ్ డైమండ్’తో మారనున్న కనెక్టివిటీ:అశ్వినీ వైష్ణవ్

అక్షరటుడే, విశాఖపట్నం: High Speed Diamond | బుల్లెట్ రైళ్ల రాకతో దక్షిణాది రాష్ట్రాల రవాణా ముఖచిత్రం పూర్తిగా మారిపోబోతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ…

Nara Lokesh | ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క: మంత్రి లోకేశ్

అక్షరటుడే, విశాఖపట్నం: Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఐటీ రంగ చరిత్రలో విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయికి చేరిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…